23.2 C
Hyderabad
May 8, 2024 00: 28 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఇది 50 % కమిషన్ ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస, రావణ పాలనను  సమిష్టిగా ఎదుర్కొందాం. రామలక్ష్మణుల మాదిరిగా తెలుగుదేశం , జనసేన పార్టీలు కలిసిపోయాయి. టిడిపి, జనసేన పార్టీలతో  బిజెపి కూడా కలిస్తే అద్భుతంగా ఉంటుంది. రామలక్ష్మణులకు  తోడుగా హనుమంతునివలే ...
Slider ప్రత్యేకం

పొత్తుల ప్రకటనతో ప్యాంటులు తడుపుకుంటున్న వైసీపీ నేతలు

Bhavani
త్వరలో రాష్ట్రంలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమే. తెలుగుదేశం, జనసేన పార్టీలో మధ్య కచ్చితంగా పొత్తు ఉంటుంది. మూడవ పార్టీ తో కూడా పొత్తు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే మూడవ పార్టీతోను పొత్తు...
Slider ప్రత్యేకం

యూకే లో మంత్రి కేటీఆర్ పర్యటన

Bhavani
రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించే ల‌క్ష్యంతో కేటీఆర్ యూకే ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయా దేశాల పారిశ్రామిక‌వేత్త‌లు,...
Slider ప్రత్యేకం

ఆర్థికంగా చితికినా అసమాన ప్రతిభ చూపిన వైష్ణవి దేవి

Bhavani
సరస్వతీ కటాక్షానికి ఆర్థిక అసమానతాలు అడ్డుగోడలు కావు అని నిరూపించింది.ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ యం పి సి లో 991 మార్కులు సాధించిన ఆ విద్యార్థిని కార్పొరేట్ విద్యకు సర్కార్ చదువు సవాల్ విసిరిలే...
Slider ప్రత్యేకం

పలకని ఫోన్లతో జగనన్నకు ఎలా చెబుతాం?

Satyam NEWS
జగనన్నకు చెబుదాం అనే పనికిమాలిన కార్యక్రమంలో ఫోన్లు పలకడం లేదని అధికార వైసీపీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఎన్నో సార్లు  ప్రయత్నించా కానీ ఫోన్ మాత్రం ఎంగేజ్ లోనే...
Slider ప్రత్యేకం

ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా విడుదల

Satyam NEWS
వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 34 స్పెషాలిటీ...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ కనిపించదా ఉండవల్లీ?

Satyam NEWS
ఊరందరిదీ  ఒక బాధ అయితే, ఉలిపి కట్టెది  మరొక బాధ అన్నట్లు, రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్ర తిరోగ వృద్ధిపై,  అస్తవ్యస్త  వైకాపా పాలనపై, విభజన హామీల సాధనా వైఫల్యాలపై,  రాజధాని లేని దుర్మార్గం పై...
Slider ప్రత్యేకం

నిన్న 70 మంది… తాజాగా 50మంది డీఎస్పీ లకు పోస్టింగ్స్…!

Bhavani
ఇటీవలే ఏపీ రాష్ట్రంలో 72 మంది డీఎస్పీ లకు నియమిస్తూ జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసు శాఖ…డీజీపీ ఆదేశాలతో ఉత్తర్వులు ఇస్తే తాజాగా ఒకే సారి వెయింటింగ్ లో ఉన్న 25 మంది డీఎస్పీ...
Slider ప్రత్యేకం

మిల్లర్లపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS
మిల్లర్లు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తూ అక్రమ సంపాదనే ధ్యేయంగా వారి వ్యవహార శైలి ఉందని జూపెల్లి కృష్ణారావు ద్వజమెత్తారు. శుక్రవారం పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్ గ్రామం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తరుగు...
Slider ప్రత్యేకం

అప్పుల జగన్నాథం బండిని నడిపించగలడా?

Satyam NEWS
వచ్చే ఏడాది మార్చి వరకు  కేవలం ఐదు వేల కోట్ల రూపాయల  రుణంతోనే అప్పుల జగన్నాథం  బండిని నడిపించగలడా?,   కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 30,2,75 కోట్ల...