39.2 C
Hyderabad
April 28, 2024 14: 31 PM

Tag : Encounter

Slider జాతీయం

పుల్వామాలో తెగబడ్డ ఉగ్రవాదులు: పోలీస్ వీరమణం

Satyam NEWS
కాశ్మీర్ డివిజన్‌లోని పుల్వామా జిల్లాలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ ఉమ్మడి గస్తీ దళంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో ఒక పోలీసు వీరమరణం పొందగా, ఒక CRPF జవాన్ గాయపడ్డాడు. గాయపడిన జవాన్‌ను చికిత్స...
Slider జాతీయం

పుల్వామాలో ఉగ్రవాదుల దాడి: ఒక పోలీసు అధికారి మృతి

Satyam NEWS
పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఒక  పోలీసు అధికారి మరణించారు. ఆదివారం నాడు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పోలీసులు, CRPF బృందాలు సంయుక్తంగా తీవ్రవాదుల కోసం...
Slider ప్రత్యేకం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సుప్రీంకోర్టుకు నివేదిక

Satyam NEWS
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం తర్వాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని విచారణ సంఘం నిర్ధారించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత...
Slider ప్రపంచం

జమ్మూ కాశ్మీర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్‌లో గత రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. కశ్మీర్ లోయలోని పుల్వామా, బుద్గామ్ జిల్లాల్లో శనివారం రాత్రి...
Slider ప్రత్యేకం

విశాఖ ఎన్ కౌంట‌ర్: త‌ప్పించుకున్న అగ్ర‌నేత‌లు…హెలీకాప్టర్ తో గాలింపు

Satyam NEWS
ఏపీలో మావోయిస్టులకు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. పోలీసుల‌కు, మావోయిస్టుల మ‌ధ్య‌ ఎదురు కాల్పులు జ‌రిగాయి. అదీ విశాఖ జిల్లా కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో. తీగ‌ల‌మెట్ట‌ వ‌ద్ద‌ గ్రేహౌండ్స్ ద‌ళాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య...
Slider విశాఖపట్నం

విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు: ఐదుగురు మావోల మృతి?

Satyam NEWS
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్‌ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం ఐదుగురు మావోల మృతి చెందినట్లు...
Slider జాతీయం

బందీ గా ఉన్న పోలీసును అప్పగిస్తాం: మావోల కీలక ప్రకటన

Satyam NEWS
బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు కమిటీ తెలిపింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  పెద్ద ఎత్తున...
Slider ముఖ్యంశాలు

సుక్మా ఎన్ కౌంటర్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

Satyam NEWS
ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు...
Slider విజయనగరం

సుక్మా ఎన్ కౌంటర్ అమరుడు జవాన్ జగదీష్ మృతదేహం.. నగరానికి..!

Satyam NEWS
చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజ్ పూర్-సుక్మా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ జగదీష్ కు యావత్ దేశం ముక్తకంఠంతో నివాళులు అర్పిస్తోంది. ఈ మేరకు సదరు జవాన్ స్వస్థలం మైన...
Slider ప్రత్యేకం

స‌త్యం న్యూస్ కు ఎన్ కౌంట‌ర్ వీడియో….!

Satyam NEWS
ప‌త్రిక‌లు పోయే,ఛాన‌ళ్లూ పోయే..ఇప్పుడు అంతా డిజిట‌ల్ యుగం.పీఎం మోడీ చెబుతున్న‌ట్టుగా అంతా డిజిట‌ల్ మాయ‌.ఈ త‌రుణంలోనే వార్త‌లు కూడా…ఆన్ లైన్ సైట్ల‌తో శ‌ర వేగంగా ప్ర‌జ‌ల‌కు చేరువవుతున్నాయి. అందులోంచి పుట్టిందే…స‌త్యం న్యూస్.నెట్. తాజాగా…ఛ‌త్తీస్ ఘ‌డ్...