కాశ్మీర్ డివిజన్లోని పుల్వామా జిల్లాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ ఉమ్మడి గస్తీ దళంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో ఒక పోలీసు వీరమరణం పొందగా, ఒక CRPF జవాన్ గాయపడ్డాడు. గాయపడిన జవాన్ను చికిత్స...
పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఒక పోలీసు అధికారి మరణించారు. ఆదివారం నాడు దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో పోలీసులు, CRPF బృందాలు సంయుక్తంగా తీవ్రవాదుల కోసం...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం తర్వాత జరిగిన నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని విచారణ సంఘం నిర్ధారించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత...
జమ్మూ కాశ్మీర్లో గత రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. కశ్మీర్ లోయలోని పుల్వామా, బుద్గామ్ జిల్లాల్లో శనివారం రాత్రి...
విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం ఐదుగురు మావోల మృతి చెందినట్లు...
బీజాపూర్ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు కమిటీ తెలిపింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఆ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పెద్ద ఎత్తున...
ఛత్తీస్గఢ్ ఘటనలో జవాన్ల మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు...
చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజ్ పూర్-సుక్మా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ జగదీష్ కు యావత్ దేశం ముక్తకంఠంతో నివాళులు అర్పిస్తోంది. ఈ మేరకు సదరు జవాన్ స్వస్థలం మైన...