28.7 C
Hyderabad
May 6, 2024 10: 04 AM

Tag : Indian Army

Slider జాతీయం

భారత ఆర్మీకి త్వరలోనే ప్రత్యేక ఆడియో పాట

Sub Editor
ఇండియన్ ఆర్మీకోసం త్వరలోనే ఒక కొత్త ఆడియో పాటను రూపొందించే పనిలో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం. అధికారిక జాతీయ వేడుకల కార్యక్రమాలను ముగించే సమయంలో సైనిక బృందాలు ‘బీటింగ్ ది రిట్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయన్న...
Slider ప్రత్యేకం

రఘురామకృష్ణంరాజును లాకప్ లో నిజంగానే కొట్టారా?

Satyam NEWS
లాకప్ లో పోలీసులు తనను కొట్టారనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఐడి పోలీసులు ఈ నెల 14న హైదరాబాద్ లో అరెస్టు చేసి రఘురామకృష్ణంరాజును మంగళగిరి తీసుకువెళ్లిన...
Slider ప్రపంచం

Analysis: ఇండియా -పాకిస్తాన్ భాయీ భాయి

Satyam NEWS
భారతదేశం – పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన దిశగా అడుగులు పడడం శుభ సూచకం. రెండు దేశాల సరిహద్దుల్లో వివాదాలకు చరమగీతం పాడాలని ఇద్దరూ అనుకోవడం కీలకమైన పరిణామం. ఇరు దేశాల ఉన్నతాధికారులు ఇటీవలే...
Slider ప్రపంచం

లద్దాక్ పై మళ్లీ మొదలైన భారత్ చైనా సైనికాధికారుల చర్చలు

Satyam NEWS
దాదాపు రెండున్నర నెలల అనంతరం భారత్ చైనాల మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. లద్దాక్ లో ఏర్పడిన ప్రతిష్టభన పరిష్కరించుకోవడం కోసం భారత్ చైనా సైనిక అధికారుల మధ్య రెండున్నర నెలల కిందట చర్చలు...
Slider ప్రపంచం

‘‘భారత్ పాకిస్తాన్ ను ఓడించలేదు’’: ఆస్తానా ప్రేలాపన

Satyam NEWS
పాకిస్తాన్ తో యుద్ధం వస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లో గెలవలేదు….. పాకిస్తాన్ పత్రికల్లో దీనికి సంబంధించిన వార్త ప్రముఖంగా ప్రచురితం అయింది. భారత్ కు చెందిన ఎన్ సి ఆస్తానా అనే రిటైర్డ్ ఐపిఎస్...
Slider ప్రపంచం

అమెరికా నుంచి భారత్ చేరుకున్న శక్తిమంతమైన డ్రోన్ లు

Satyam NEWS
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రెండు డ్రోన్ లను అమెరికా కంపెనీ నుంచి భారత్ లీజుకు తీసుకుంది. జనరల్ ఆటోమిక్స్ అనే ఈ అమెరికన్ కంపెనీ ప్రిడేటర్స్ అనే పేరుతో డ్రోన్ లను రూపొందిస్తుంది. చెన్నై...
Slider ప్రపంచం

భారత్ చేతిలో ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు హతం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో చెలరేగిపోతున్న పాకిస్తాన్ కు భారత సైనికులు గట్టిగా బుద్ధి చెప్పారు. మొత్తం ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయి. పెద్ద ఎత్తున పాకిస్తాన్ బంకర్లు, ఆయుధ...
Slider ప్రపంచం

ఘర్షణ ప్రాంతం నుంచి వెనక్కి మళ్లుతున్న చైనా, భారత్

Satyam NEWS
చైనా భారత్ ల మధ్య జరుగుతున్న సైనిక అధికారుల స్థాయి చర్చలు కొంత మేరకు ఫలితం ఇస్తున్నాయి. ఇరు దేశాల సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి కనీసం మూడు కిలోమీటర్ల వెనక్కి వెళ్లాలని నిర్ణయించారు....
Slider ప్రత్యేకం

ఎనాలసిస్: చొచ్చుకువచ్చే చైనాకు చుక్కలు చూపించగలం

Satyam NEWS
శాంతియుత వాతావరణం కోసం చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ, చైనా సమాంతరంగా మన సరిహద్దుల్లో సైన్యాన్ని పెద్దఎత్తున మోహరిస్తోంది. చైనా రోజు రోజుకూ దూకుడు పెంచుతోంది. ఇవ్వన్నీ గమనిస్తున్న మనవాళ్ళు కూడా, దీటుగా సిద్ధమవుతున్నారు. లడాఖ్...
Slider జాతీయం

భారత సైనికులకు ప్రాణాంతకంగా మారిన మంచు కొండ చరియలు

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా తాంగ్ధర్ రీజియన్ లో మంచు కొండ చరియ విరిగిపడి ముగ్గురు భారత సైనికులు గల్లంతయ్యారు. మరో ముగ్గురు అందులో చిక్కుకోగా సైనిక దళాలు కాపాడాయి. గల్లంతయిన ముగ్గురు...