24.7 C
Hyderabad
May 13, 2024 03: 35 AM

Tag : N Chandrababu Naidu

Slider ప్రత్యేకం

కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం

Satyam NEWS
కుప్పం పంచాయితీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన వై ఎస్ జగన్ అంతటితో సంతృప్తి చెందేలా కనిపించడం లేదు. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు అక్కడ అడుగు పెట్టకుండా చేయాలని పక్కా...
Slider ప్రత్యేకం

బట్టల కొట్లుగా మారబోతున్న అన్న క్యాంటిన్లు

Satyam NEWS
నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటిన్ల భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్యాంటిన్ల భవనాల్లో ఆప్కో షోరూములను తెరవాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మున్సిపల్ శాఖ అమల్లోకి...
Slider ప్రత్యేకం

ఔట్ డేటెడ్ పాలిటిక్స్ తో చంద్రబాబు కుప్పంలో కుదేలు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడికి ఊహించని పరాజయం ఎదురైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ పంచాయితీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు సొంతం చేసుకున్నారు. పాతకాలపు నాయకులను నమ్ముకున్న చంద్రబాబునాయుడు...
Slider ప్రత్యేకం

టార్గెట్ కుప్పం: చంద్రబాబుకు పంచాయితీ పరీక్ష నేడే

Satyam NEWS
వైసీపీ నాయకులకు తాజా టార్గెట్ గా కుప్పం నియోజకవర్గం మారింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి ఇంత కాలం పెట్టని కోటగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ...
Slider ప్రత్యేకం

దమ్ము లేని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కును కాపాడగలవా….?

Satyam NEWS
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంపూర్ణంగా రంగం సిద్ధమై పోయింది. దీన్ని అడ్డుకోడానికి ఆందోళనలు, నిరసనలు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, సకల ప్రజా సంఘాలు, యావత్తు ఆంధ్రజగతి ఉద్యమస్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నారు....
Slider విజయనగరం

నీలాచలం కొండ వద్ద స్పృహ తప్పిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

Satyam NEWS
విజయనగరం జిల్లా రామతీర్థం నీలాచలం కొండవద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొండపై రాముని విగ్రహ ఖండనపై అటు బీజేపీ, ఇటు టీడీపీ ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నే ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ...
Slider విజయనగరం

రామతీర్థం బొడికొండకు ప్రముఖుల తాకిడి

Satyam NEWS
విజయనగరం జిల్లా రామతీర్థం లో బొడికొండపై జరిగిన ఘటన రాష్ట్ర మంతటా కదిలిస్తోంది. అటు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన నెల్లిమర్ల పోలీసులు నిందితులను పట్టుకునే వేటలో ఉండగా మరోవైపు జిల్లా ఎస్పీ...
Slider ముఖ్యంశాలు

రామతీర్థం పుణ్య క్షేత్రానికి.. టీడీపీ అధినేత…!

Satyam NEWS
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు ,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా రామతీర్థం కు రానున్నారు.ఈ మధ్యనే రామతీర్థం బొడికొండపై ఉన్న రాముని శిరస్సు ఖండన అంశం   యావత్ రాష్టాన్ని ఓ...
Slider ముఖ్యంశాలు

ఉపాధ్యాయులకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Satyam NEWS
ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను సిఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉపాధ్యాయులపై దౌర్యన్యం చేయడాన్ని, అక్రమ అరెస్టులను ఆయన...
Slider ముఖ్యంశాలు

కళకళలాడిన అమరావతి నిస్తేజంగా ఉండడం బాధ కలిగిస్తోంది

Satyam NEWS
అమరావతి అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. విభజన నష్టాన్ని అధిగమించి 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగావకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి...