38.2 C
Hyderabad
April 28, 2024 19: 03 PM

Tag : N Chandrababu Naidu

Slider ప్రత్యేకం

ఏపి హైకోర్టులో చంద్రబాబుకు నాలుగు వారాల ఊరట

Satyam NEWS
అమరావతి భూముల కుంభకోణం విషయంలో ఏపీ సీబీసిఐడి ఇచ్చిన నోటీసుల నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణ‌పై ఏపీ హైకోర్టు...
Slider పశ్చిమగోదావరి

మాగంటి బాబు కుటుంబానికి చంద్రబాబు పరామర్శ

Satyam NEWS
మాగంటి బాబు కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారంనాడు ఆయన ఏలూరులో మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబాన్ని పరామర్శించారు. మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ...
Slider సంపాదకీయం

బురద రాజకీయాల్లో కూరుకుపోతున్న విలువలు

Satyam NEWS
‘‘అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది… నన్నేం పీకలేకపోయారు’’ అంటూ చంద్రబాబునాయుడు మునిసిపల్ ఎన్నికల ప్రచారం లో చేసిన సవాల్ కు సమాధానం అన్నట్లు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై కేసు బిగించారు. పాలనాపరమైన...
Slider ప్రత్యేకం

టీడీపీ నేత చంద్రబాబుకి ఏపీ సిఐడి నోటీసులు

Satyam NEWS
అమరావతి రాజధానిలో భూములు కొనుగోలు అమ్మకాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడి పై కేసు నమోదు చేశారు. 41 CRPC  కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆయన నివాసానికి...
Slider ప్రత్యేకం

నిరుత్సాహం వద్దు భవిష్యత్తు మనదే

Satyam NEWS
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసి నిరుత్సాహపడనక్కర్లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలని కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు. కొన్నిచోట్ల ప్రాణాలు పణంగా పెట్టి పార్టీకి అండగా...
Slider అనంతపురం

టీడీపీని ప్రక్షాళన చేయకపోతే బతకడం కష్టం

Satyam NEWS
తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయకపోతే బతకడం కష్టమని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అధినాయకుడు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని తక్షణమే పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు....
Slider సంపాదకీయం

ఇంకా నాశనం చేయడానికి ఏపీలో ఏముంది?

Satyam NEWS
విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా అన్యాయం చేసేందుకే బిజెపి కృతనిశ్చయంతో ఉంది. అందులో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం నుంచి ఇప్పటి విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయడం వరకూ...
Slider సంపాదకీయం

మళ్లీ విడుదల అయిన పగ సాధిస్తా సినిమా

Satyam NEWS
గతంలో ‘‘పగ సాధిస్తా’’ అని ఒక సినిమా విడుదలైంది….. ఇప్పుడు కనిపిస్తున్నది….. రేణిగుంట ఎయిర్ పోర్టులో నేడు జరిగిన సంఘటన చూస్తే ఆ సినిమా టైటిల్ గుర్తుకు వచ్చింది. 2017 జనవరి 26న ప్రతిపక్ష...
Slider కడప

ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా?

Satyam NEWS
ప్రతిపక్షాలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నదని ఆయన అన్నారు. రేణిగుంట  ఎయిర్...
Slider చిత్తూరు

రేణిగుంట విమానాశ్రయంలో నేలపై కూర్చుండిపోయిన చంద్రబాబు

Satyam NEWS
కరోనా నిబంధనల పేరుతో తన నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రేపు 5వేల మందితో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు...