ఏపి హైకోర్టులో చంద్రబాబుకు నాలుగు వారాల ఊరట
అమరావతి భూముల కుంభకోణం విషయంలో ఏపీ సీబీసిఐడి ఇచ్చిన నోటీసుల నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు...