34.2 C
Hyderabad
May 14, 2024 20: 32 PM

Tag : Prime Minister Narendra Modi

Slider జాతీయం

కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదు

Bhavani
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులో, ఇండియన్ ముజాహిద్దీన్,...
Slider జాతీయం

ఆగని అల్లర్లు: మణిపూర్ అసలు చరిత్ర ఇది

Satyam NEWS
మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ హింసతో అట్టుడికిపోతోంది. మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించడమే కాకుండా లైంగిక దాడికి పాల్పడిన అమానవీయ ఘటనకు సంబంధించిన...
Slider ప్రపంచం

ఫ్రాన్స్ ప్రముఖులకు ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే

Satyam NEWS
ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ తో బాటు పలువురు ప్రముఖులకు భారతీయ సంస్కృతి ప్రతిబింబించే పలు ప్రత్యేకతలు ఉన్న బహుమతులను అందచేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు...
Slider జాతీయం

జగన్ రెడ్డి ముసుగు తొలగింది: ఎన్ డీ ఏ సమావేశానికి ఆహ్వానం

Satyam NEWS
ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఎన్ డీ ఏ కూటమి సమావేశం జరగనున్నది. ఎన్ డి ఏ కూటమి సమావేశం జరగడం విచిత్రం కాదు కానీ ఈ సమావేశానికి వైసీపీకి ఆహ్వానం...
Slider సంపాదకీయం

ఎన్ డి ఏ లో చేరేందుకు ప్రాధేయపడుతున్న జగన్

Satyam NEWS
బీజేపీతో జట్టు కట్టేందుకు సీఎం జగన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇంత కాలం ముసుగులో కొనసాగిన స్నేహాన్ని ఇక నుంచి బాహాటంగా కొనసాగించాలని, అందుకోసం నేరుగా రాజకీయ పొత్తు పెట్టుకోవాలని జగన్ ప్రతిపాదిస్తున్నట్లు...
Slider జాతీయం

జిల్లా నేతలతో 5న శరద్ పవార్ కీలక సమావేశం

Satyam NEWS
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిపోయింది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ చీలిక వర్గంతో కలిసి వెళ్లి ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో...
Slider జాతీయం

సీమ్లా ఒప్పందానికి విపక్షాలు సిద్ధం

Satyam NEWS
పాట్నాలో జరిగిన 15 విపక్ష పార్టీల సమావేశం ఇప్పుడు సీమ్లా ఒప్పందానికి సిద్ధం అవుతోంది. దాదాపు 400 స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు చెందిన వారు ఒక్కరే పోటీ చేస్తారు. ఈ మేరకు సీమ్లా...
Slider ప్రపంచం

జో విడెన్ తో మోదీ వ్యక్తిగత చర్చలు?

Satyam NEWS
ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి చర్చలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లు గురువారం వైట్‌హౌస్‌లోని ఓవల్‌ కార్యాలయంలో ఏకాంత చర్చలు జరుపనున్నారు. అధికారుల సమక్షంలో ఇరువురు నేతల...
Slider జాతీయం

అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

Satyam NEWS
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడతగా న్యూయార్క్ చేరుకున్నారు. ప్రధానమంత్రి న్యూయార్క్ పర్యటన సందర్భంగా CEO లు, నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య...
Slider జాతీయం

ప్రభుత్వాధినేతగా ఇరవైఏళ్ళుపూర్తి..!

Satyam NEWS
ప్రపంచ స్థాయికి ఎదిగిన ఛాయివాలా..! పశ్చిమ బెంగాల్ సీఎం గా జ్యోతి బసూ…అప్రహితంగా సీఎం అయిన చరత్రే సృష్ఠించారు. మరి దేశ ప్రధానులెవ్వరైనా… అని ప్రశ్నిస్తే…!ఎందుకు లేరండీ యూపీఏ హయాంలో  ప్రధాని మన్మోహన్ సింగ్...