చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్...
కేంద్రం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు...
నిరుద్యోగ యువతకు కీలక రంగాల్లో శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దాలని భావించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 2013లో గుజరాత్లో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ...
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అంశంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి, ప్రధాన మంత్రి,కేంద్ర హోం శాఖ మంత్రులకు ఎంపి కేశినేని అధికారికంగా లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు...
రక్షాబంధన్ సందర్భంగా మహిళలలు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాఖీ...
భారత్తో అమెరికా వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తెలిపారు. వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం...
2019 లో వైఎస్ జగన్ సిఎం అయిన తరవాత రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై జరుగుతున్న...
ఏలూరు రైల్వే స్టేషన్ లో 21.1కోట్ల రూపాయలతో చేపట్టనున్న స్టేషన్ అభివృద్ధి పనులకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం శంకుస్థాపన చేసారు. ఉదయం విజయవాడ నుంచి ఏలూరు చేరుకున్న గవర్నరు కు...
మణిపూర్ అంశం మంటలు రగిలిస్తూనే వుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ మంటలు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడి తీరాలన్నది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్. మణిపూర్ అంశంపై...
రేపటి నుంచి ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్రమంత్రి కిసాన్ రెడ్డి తెలిపారు. దేశంలో 2.8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు....