38.2 C
Hyderabad
April 29, 2024 14: 03 PM

Tag : Y S Jaganmohan Reddy

Slider ప్రపంచం

ముందస్తు ఎన్నికలైతే ముందుగానే ఓడిపోవడం ఖాయం

Satyam NEWS
రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనకు తెర పడబోతున్నదా? ఆయన ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా? ఈ ప్రశ్నలలో నిజం ఎంతో మనకు ఎవరికి తెలియదు కానీ సీనియర్ నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి...
Slider పశ్చిమగోదావరి

జగన్ సభలో వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జు

Bhavani
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభకు వృద్ధులను కూడా బలవంతంగా తీసుకురావడంతో ఒక దారుణం జరిగింది. జగన్ సభకు రావాలని బలవంతం చేసి తీసుకువచ్చిన ఒక వృద్ధురాలు బస్సు దిగుతుండగా వేరే బస్సు రావడంతో...
Slider అనంతపురం

ప్రతిపక్షాలను అడ్డుకోవడం అప్రజాస్వామికం

Satyam NEWS
ప్రతిపక్షాల వారు ఎవరూ రోడ్లపైకి రాకూడదు అని నిషేధించడం ఒక విచిత్ర నిర్ణయం అని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆక్షేపణ వ్యక్తం చేశారు. సభలు సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీల...
Slider ప్రత్యేకం

రాజకీయ నామ సంవత్సరం

Satyam NEWS
కొత్త సంవత్సరం వచ్చేసింది. పండగల సీజన్ కూడా నడుస్తోంది. ఇది ఇలా ఉండగా దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త పార్టీలు,కొత్త పొత్తులు, నేతల్లో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. ఈ కోలాహలం తెలుగు రాష్ట్రాల్లోనూ...
Slider సంపాదకీయం

జగన్ మోహన్ రెడ్డి పాలనలో రెడ్లలోనే అసంతృప్తి ఎందుకు?

Satyam NEWS
రాజ్యాంగ పదవులు, సలహాదారు పదవులు, నామినేటెడ్ పదవులు అన్నీ కేటాయిస్తున్నా కూడా జగన్ ప్రభుత్వంపై రెడ్లు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. పై స్థాయి నుంచి కింది స్థాయి...
Slider ప్రత్యేకం

జనవరి 18 నుంచి మారుతున్న జగన్ జాతకం

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ జాతకం మారబోతున్నదనే విషయం తెలిసి వైసీపీ శ్రేణులు సంతోషిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న కష్టాలు తొలగిపోయి జగన్ కు ఊరట కలగబోతున్నదనే విషయాన్ని విశాఖపట్నం శారదా పీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి...
Slider ప్రత్యేకం

జగన్ సిద్ధం: ముందస్తు ఎన్నికలు తథ్యం

Bhavani
ఏపీ లో ముందస్తు ఎన్నికలకు మేము వెళ్లడం లేదు……. అవన్నీ ఊహాగానాలే అని ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు ఆపార్టీ ముఖ్య నేతలు...
Slider కడప

అన్ని రంగాలలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలం

Bhavani
అన్ని రంగాలలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కడప నగరంలోని 5వ డివిజన్ అశోక్ నగర్ లో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ...
Slider ప్రత్యేకం

జగన్ ఢిల్లీ టూర్ రహస్య ఎజెండా ఇదేనా?

Satyam NEWS
విభజన హామీలు పరిష్కరించాలని కోరేందుకు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారని చెబుతున్నా ఈ పర్యటనలో రహస్య ఎజెండా కూడా ఉందని అంటున్నారు. గత కొంత కాలంగా ఏపిలో ముందస్తు...
Slider సంపాదకీయం

కాపు జాతిని తమవైపు తిప్పుకునే ఎత్తుగడ: టీటీడీకి ముద్రగడ

Bhavani
తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా ప్రముఖ కాపు జాతి నాయకుడుగా ఇప్పటి వరకూ నిలిచిన ముద్రగడ పద్మనాభం ను నియమించేందుకు వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. టీటీడీ బోర్డు చైర్మన్...