అధికార వైకాపా పార్టీ సోషల్ మీడియా పెట్రేగి పోతుందని, సొంత మీడియా ఉన్నా, పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లి ఉన్నది లేనట్లు,లేనిది ఉన్నట్లు చూపించే గోబెల్స్ సిద్ధాంతాన్ని పలు చానళ్ళ ద్వారా తలకెత్తుకుందని అమరావతి...
గాలిలోకి పోలీసుల కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసు ఎత్తేయాలని కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు...
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అంతే కాదు అధికార పార్టీ వైసీపీలోనూ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న పలు నియోజకవర్గాల్లో...
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజాపూడి గ్రామంలో సగర పేటకు చెందిన నంగన కిట్టమ్మ, చనుపోయిన బుల్లబ్బాయి, నంగన నరసింహమూర్తి, గజ్జల చిన్న వీర్రాజు, కర్నాటి చిన్న సత్యనారాయణ, నంగన వీరబాబు, ఆధ్వర్యంలో సగర...
తారాస్థాయికి చేరిన ఎంపీ బోస్ మంత్రి చెల్లుబోయిన మధ్య విభేదాలు ఎన్నికలు సమీస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు శర వేగంగా మారుతున్నాయి. ఒక వైపు రాయల సీమలో అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు...
వైసీపీ తిరుగుబాటు ఎంపీ కె.రఘురామ కృష్ణంరాజుపై పార్లమెంటు సెంట్రల్ హాల్లో అదే పార్టీ కి చెందిన ఎంపీ బూతులు తిట్టాడు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ రెబల్...
వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు … మాజీ ఎంపీ తోట నరసింహం మద్య కోల్డ్ వార్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ...
ఫ్యాక్షన్ సంస్కృతికి పూర్తి భిన్నంగా ప్రశాంతతకు ఆలంబనగా (నిలుస్తూ వస్తున్న నియోజకవర్గం రాజంపేట. ఇక్కడ హత్యలు, ప్రతిహత్యలు, విమర్శలు, ప్రతి విమర్శల శాతం చాలా తక్కువ కులాలు, వర్గాలకే ఇక్కడి ప్రజలు పార్టీల కంటే...
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ వైకాపా పంచాయితీ తాడేపల్లికి చేరింది. సీఎం జగన్తో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ అయ్యారు. మంత్రి వేణుగోపాలకృష్ణపై సీఎంకు ఆయన ఫిర్యాదు చేశారు. మంత్రి, ఆయన వర్గీయుల...
ఉమ్మడి కడప జిల్లా సిద్దవటం మండలంలో మాధవరం లో టీడీపీ ఎన్నారై నేత చలపాటి చంద్ర పై వైసీపీ నేతల దాడిని సోమవారం టీడీపీ నేతలు మీడియా సమావేశంలో ఖండించారు. చలపాటి చంద్ర ను...