42.2 C
Hyderabad
April 26, 2024 18: 10 PM

Author : Satyam NEWS

29093 Posts - 23 Comments
Slider జాతీయం

దక్షిణ భారత దేశానికి మండస్ తుపాను ప్రమాదం

Satyam NEWS
దేశంలోని దక్షిణ ప్రాంతానికి ‘మండస్’ తుపాను ముప్పు పొంచి ఉంది. తుపాను ఈరోజు చెన్నై తీరాన్ని తుపాను తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ...
Slider ఆదిలాబాద్

అర్జీయూకేటీ బాసర 5వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరలో ఈనెల 10వ తేదీన స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుందని వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈరోజు విలేకరుల సమావేశంలో డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్...
Slider మహబూబ్ నగర్

స్కాలర్ షిప్ లు పెండింగ్ లేకుండా పూర్తిచేయాలి

Satyam NEWS
ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు పెండింగ్ లేకుండా వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. గురువారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో...
Slider గుంటూరు

సజ్జల వారి కొత్త నాటకం మరో బూటకం

Satyam NEWS
రాష్ట్రాన్ని మూడున్నరేళ్ళల్లో  అప్పుల కుప్పగా మార్చి, రాజధాని లేని రాష్ట్రంగా చేసిన  వైకాపా ప్రభుత్వం ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపితే, ఉమ్మడి ఏపీని స్వాగతిస్తాం, విభజన బిల్లును వెనక్కి తీసుకుంటే సంతోషిస్తాం అంటూ ప్రభుత్వ...
Slider ప్రత్యేకం

ఏపీలో 22 మంది ఆర్ఐలకు డీఎస్పీ లగా పదోన్నతి….!

Satyam NEWS
రాష్ట్రంలో అదీ పోలీసు శాఖలో మరీ ముఖ్యంగా ఆర్మర్డ్ రిజర్వ్ విభాగంలో 22 మంది ఇన్ స్పెక్టర్లకు డీఎస్పీ లగా పదోన్నతి ఇచ్చారు… రాష్ట్ర డీజీ రాజేంద్రనాధ్ రెడ్డి. ఈ మేరకు కొద్ది సేపటి...
Slider జాతీయం

యువత ఆలోచనలకు అద్దం గుజరాత్ ఫలితాలు

Satyam NEWS
బిజెపికి లభించిన ప్రజా మద్దతు భారతదేశ యువత ఆలోచనలకు అద్దం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అతి పెద్ద, కఠిన నిర్ణయాలు తీసుకునే శక్తి బీజేపీకి ఉంది కాబట్టి...
Slider జాతీయం

గుజరాత్ లో బలంగా వీస్తున్న మోదీ హవా

Satyam NEWS
గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు సంబంధించి తొలి ట్రెండ్‌లు వెలువడ్డాయి. దీని ప్రకారం బీజేపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 19 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అదే సమయంలో, ఆమ్...
Slider చిత్తూరు

పూతలపట్టు వద్ద ఘోర ప్రమాదం: 6గురి మృతి

Satyam NEWS
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ శుభకార్యానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఐరాల...
Slider హైదరాబాద్

ఐడిఎల్ చెరువు వద్ద పెద్దల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS
కూకట్ పల్లి నియోజకవర్గం, బాలాజీ నగర్ డివిజన్ ఐడిఎల్ చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను బిజెపి నాయకులు పర్యవేక్షించారు. తెలంగాణ విమోచన స్వతంత్ర పోరాటంలో వీరమరణం పొందిన కొమరం భీం, చాకలి ఐలమ్మ,...
Slider తూర్పుగోదావరి

జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేదు

Satyam NEWS
అధికారంలో లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ముఖ్యమంత్రి కాగానే మద్దతుగా మాట్లాడటం తీరని ద్రోహమని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర విభజనపై తనతో పాటు...