దేశంలోని దక్షిణ ప్రాంతానికి ‘మండస్’ తుపాను ముప్పు పొంచి ఉంది. తుపాను ఈరోజు చెన్నై తీరాన్ని తుపాను తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ...
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరలో ఈనెల 10వ తేదీన స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరగనుందని వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈరోజు విలేకరుల సమావేశంలో డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్...
ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు పెండింగ్ లేకుండా వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. గురువారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో...
రాష్ట్రాన్ని మూడున్నరేళ్ళల్లో అప్పుల కుప్పగా మార్చి, రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వైకాపా ప్రభుత్వం ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపితే, ఉమ్మడి ఏపీని స్వాగతిస్తాం, విభజన బిల్లును వెనక్కి తీసుకుంటే సంతోషిస్తాం అంటూ ప్రభుత్వ...
రాష్ట్రంలో అదీ పోలీసు శాఖలో మరీ ముఖ్యంగా ఆర్మర్డ్ రిజర్వ్ విభాగంలో 22 మంది ఇన్ స్పెక్టర్లకు డీఎస్పీ లగా పదోన్నతి ఇచ్చారు… రాష్ట్ర డీజీ రాజేంద్రనాధ్ రెడ్డి. ఈ మేరకు కొద్ది సేపటి...
బిజెపికి లభించిన ప్రజా మద్దతు భారతదేశ యువత ఆలోచనలకు అద్దం పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అతి పెద్ద, కఠిన నిర్ణయాలు తీసుకునే శక్తి బీజేపీకి ఉంది కాబట్టి...
గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలకు సంబంధించి తొలి ట్రెండ్లు వెలువడ్డాయి. దీని ప్రకారం బీజేపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 19 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అదే సమయంలో, ఆమ్...
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ శుభకార్యానికి వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఐరాల...
కూకట్ పల్లి నియోజకవర్గం, బాలాజీ నగర్ డివిజన్ ఐడిఎల్ చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను బిజెపి నాయకులు పర్యవేక్షించారు. తెలంగాణ విమోచన స్వతంత్ర పోరాటంలో వీరమరణం పొందిన కొమరం భీం, చాకలి ఐలమ్మ,...
అధికారంలో లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ముఖ్యమంత్రి కాగానే మద్దతుగా మాట్లాడటం తీరని ద్రోహమని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర విభజనపై తనతో పాటు...