హైదరాబాద్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప్ శిబిర్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హైదరాబాద్ లో తొలి సారిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ భారీ శిబిర్...
రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్యెల్యేలు ప్రజలకు మొహం చాటేస్తున్నారు. అందుకే వారు కనపడటం లేదని రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి...
అధికారం ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో తప్పుడు హామీలిచ్చినెరవేర్చలేక పాలన చేతకాక ప్రతీ హామీపై మాట తప్పుతున్న సీఎం జగన్, చివరికి అమరావతి రాజధానిపైనా మడమ తిప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్...
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు భారీ కాగడా ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి గడియారం స్తంభం సెంటర్ లో...
దేశ జనాభాలోనే కాకుండా తెలంగాణలో కూడా12% శాతం ఉన్న సంచార జాతులకు చెందిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జరిగిన సంచర జాతుల...
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చె౦డేగా౦ వద్ద మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న గుట్కా పాకెట్లు సమాచారాన్ని జుక్కల్ పోలీసులకు తెలియడంతో వారు ఆకస్మికంగా తనిఖీ చేసి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. వీటి విలువ...
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని లింబూర్ గ్రామం వద్ద పోతంగల్ లింబూర్ కుర్ల గ్రామాలకు ఇరవై ఎనిమిది కోట్లతో నిర్మించనున్న రెండు వరుసల రహదారి పనులను రహదారుల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు దాదాపు అంతటా హరించిపోయాయి. అందులో పని చేస్తున్న సభ్యులు ఒక్కొక్కరిగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మూడు రాష్ట్రాల మావోయిస్టు కార్యదర్శి క్యాతం శ్రీనివాస్ నేడు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి...
తిరుమల తిరుపతి దేవస్థానం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా 13 గంటల పాటు స్వామి వారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ శుద్ధి...
చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మామ, మేనకోడలు మృతి చెందిన సంఘటన జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం పాపిరెడ్డి కాలనీ చందానగర్ ప్రాంతానికి చెందిన మనోహర్(24 ),...