ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు ప్రముఖ జర్నలిస్టు రవీష్కుమార్ కు దక్కింది. ఈ ఏడాది ఈ అవార్డు మొత్తం ఐదుగురికి లభించింది. అందులో రవీష్కుమార్ ఒకరు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సెప్టెంబరు 9న ఈ...
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం రచించిన” Selfie of Success ” పుస్తకం ఇప్పటికే దేశ, విదేశాలలో ఎంతో మంది పుస్తక ప్రియుల విశేష ఆదరణ పొంది అమెజాన్...
వి.జి. సిద్ధార్థ…ప్రభావశీల వ్యాపారవేత్త, వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆలోచనాపరుడు, దక్షిణాది కాఫీకి బ్రాండ్ అంబాసిడర్… ఈ విషయాల్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరికి వేరే అభిప్రాయం ఉండే అవకాశం కూడా లేదు. ఆయన...
ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 4.5 కి.మి ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్ళేకొద్ది దక్షిణ దిశ వైపుకి వంపు...
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా యు.వీ క్రియేషన్స్ పతాకం పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు....
తెలుగుదేశం పార్టీ నిర్వహణ బాధ్యతను తన కుమారుడికి అప్పగించేసేయాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన వయసు మీరిపోతున్నందున ఇప్పటి నుంచే లోకేష్ ను తయారు చేసుకోవాలని ఆయన...
గణపతి గురించి అనేక పురాణగాథలు ఉన్నాయి. వివిధ యుగాలలో గణపతి ఆవిర్భావ సమయాల్లో వివిధ పేర్లతో పూజలందుకున్నట్లు తెలుస్తోంది. వివిధ పురాణాలలో గణపతి పుట్టుకను గురించిన ప్రస్తావనలున్నాయి. స్కంధ, వామన, పద్మ పురాణాలు, శివరహస్యం,...
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఆగస్టు 3-4 తేదీలలో ప్రవాసి కార్మికుల కోసం వివిధ దేశాలలో అందుబాటులో ఉన్నసహాయక వ్యవస్థలపై ఆసియా స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తున్నారు. మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఎ) నిర్వహిస్తున్న...
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఈ ఉదయం ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి కిందకు నీళ్లు వదిలారు అధికారులు. ఉదయం 1లక్ష 67వేల 370 క్యూసెక్కుల ఔట్ ఫ్లో...