25.2 C
Hyderabad
May 8, 2024 09: 31 AM

Author : Satyam NEWS

29131 Posts - 23 Comments
Slider ప్రత్యేకం

నేడే తెలంగాణ లో ఆర్ ఎస్ ఎస్ సంకల్ప్ శిబిరం

Satyam NEWS
హైదరాబాద్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్న విజయ్ సంకల్ప్ శిబిర్ కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హైదరాబాద్ లో తొలి సారిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ భారీ శిబిర్...
Slider గుంటూరు

మొహం చాటేస్తున్న రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు

Satyam NEWS
రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్యెల్యేలు ప్రజలకు మొహం చాటేస్తున్నారు. అందుకే వారు కనపడటం లేదని రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి...
Slider ముఖ్యంశాలు

మాట తప్పి మడమ తిప్పిన సిఎం జగన్

Satyam NEWS
అధికారం ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో తప్పుడు హామీలిచ్చినెరవేర్చలేక పాలన చేతకాక ప్రతీ హామీపై మాట తప్పుతున్న సీఎం జగన్, చివరికి అమరావతి రాజధానిపైనా మడమ తిప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్...
Slider గుంటూరు

నరసరావుపేటలో పెద్దఎత్తు కాగడాల ప్రదర్శన

Satyam NEWS
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు భారీ కాగడా ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు రోడ్డు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి గడియారం స్తంభం సెంటర్ లో...
Slider హైదరాబాద్

స్థానిక ఎన్నికలలో సంచార జాతులకు రిజర్వేషన్ ఇవ్వండి

Satyam NEWS
దేశ జనాభాలోనే కాకుండా తెలంగాణలో కూడా12% శాతం ఉన్న సంచార జాతులకు చెందిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జరిగిన సంచర జాతుల...
Slider నిజామాబాద్

మహారాష్ట్ర నుంచి గుట్కా ప్యాకెట్ల స్మగ్లింగ్

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చె౦డేగా౦ వద్ద మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న గుట్కా పాకెట్లు సమాచారాన్ని జుక్కల్ పోలీసులకు తెలియడంతో వారు ఆకస్మికంగా తనిఖీ చేసి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. వీటి విలువ...
Slider నిజామాబాద్

మద్నూర్ మండలంలో రోడ్డు పనులు ప్రారంభం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని లింబూర్ గ్రామం వద్ద పోతంగల్ లింబూర్ కుర్ల గ్రామాలకు ఇరవై ఎనిమిది కోట్లతో నిర్మించనున్న రెండు వరుసల రహదారి పనులను  రహదారుల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
Slider నిజామాబాద్

ఎస్పీ ఎదుట మావోయిస్టు సభ్యుడి లొంగుబాటు

Satyam NEWS
మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు దాదాపు అంతటా హరించిపోయాయి. అందులో పని చేస్తున్న సభ్యులు ఒక్కొక్కరిగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మూడు రాష్ట్రాల మావోయిస్టు కార్యదర్శి క్యాతం శ్రీనివాస్ నేడు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి...
Slider ఆధ్యాత్మికం

ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్యగ్రహణం కారణంగా 13 గంటల పాటు స్వామి వారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ శుద్ధి...
Slider హైదరాబాద్

రైల్వే పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మామ, మేనకోడలు మృతి

Satyam NEWS
చందానగర్ రైల్వే  స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మామ, మేనకోడలు మృతి చెందిన సంఘటన జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం పాపిరెడ్డి కాలనీ చందానగర్ ప్రాంతానికి చెందిన మనోహర్(24 ),...