నారాసుర రక్త చరిత్ర పేరుతో వార్తలు ప్రచురించి గత ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందిన వైసీపీకి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దీటైన సమాధానం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అనే...
రాజధాని అమరావతిని చంపేసి విశాఖపట్నం వెళ్లిపోవాలన్న కోరికకు ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని ఎవరూ ఊహించలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన కానీ, విశాఖను రాజధానిగా చేసే ప్రతిపాదన కానీ తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం...
విశాఖపట్నం రాజధానిగా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు ఎంతో ఆశగా ప్రకటించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం దుర్వార్త చెప్పింది. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేసేందుకు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకువచ్చి...
విశాఖ నుంచి పాలన సాగిస్తే తప్ప మళ్లీ తనకు మంచి రోజులు రావని కచ్చితంగా భావిస్తున్న సీఎం జగన్ ఎవరు వద్దన్నా తన ప్రయత్నాలలో మునిగిపోయి ఉన్నారు. విశాఖ పట్నం నుంచి పాలన ప్రారంభిస్తే...
నిన్నమొన్నటి వరకూ అత్యంత విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన తిరుగుబాటు వైసీపీ పెద్దలకు నిద్ర పట్టకుండా చేస్తున్నది. 151 మంది ఎమ్మెల్యేలతో అత్యంత బలంగా ఉండాల్సిన వైసీపీకి...
గవర్నర్ ను అవమానించడానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ వ్యవస్థలు ‘‘సెల్ఫ్ కరెక్షన్’’ చేశాయి. రాజకీయంగా విభేదించే పార్టీ కి చెందిన వ్యక్తి గవర్నర్ గా ఉండటంతో గత కొద్ది కాలంగా తీవ్ర...
ఎంతో పటిష్టంగా ఉన్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ తిరుగుబాటుదారులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? పార్టీపై తొలి తిరుగుబాటు బావుటా ఎగరేసిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుపై పార్టీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. పార్టీని...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సమస్యలు ఒక్క సారిగా చుట్టుముట్టాయి. జనవరి 18 దాటితే జగన్ కు అన్నీ మంచి రోజులేనని, గ్రహస్థితి మారిపోతుందని రాజగురువులు చెప్పిన మాటలు నిజం కావడం లేదు. జనవరి...
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కుట్రదారులు ఎవరో క్రమంగా బయటపడున్నట్లుగా అనిపిస్తున్నది. హత్య ను చంద్రబాబునాయుడికి ఆపాదిస్తూ గత అసెంబ్లీ...
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి ముఖ్య కారణమైన వేంకటరమణ దీక్షితులుకు ఇప్పుడు తత్వం బోధపడినట్లు కనిపిస్తున్నది. అనునిత్యం తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో ఉండే వేంకట రమణ దీక్షితులు చెప్పే మాటలను అప్పటిలో భక్తులు విశ్వసించేవారు....