29.7 C
Hyderabad
May 2, 2024 05: 07 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

శ్రీవారి భక్తులపై ఎండ ప్రభావం పడకుండా చూడండి

Satyam NEWS
తిరుమల తిరుపతి కి దైవ దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు మండుతున్న ఎండలకు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్...
Slider చిత్తూరు

ఏపిలో చెత్త రోడ్లను వీడియోతో సహా చూపించిన సిపిఐ నారాయణ

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ రోడ్లలో గతుకులు,గుంతలు మీద, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు మీద  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తానని సిపిఐ నారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాదులో జరిగిన...
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ

Satyam NEWS
చిత్తూరు జిల్లా తంబళ్ల పల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అదే పార్టీకి చెందిన తంబళ్ల పల్లి కిచెందిన వైసిపి...
Slider చిత్తూరు

రద్దీ నేపథ్యంలో తిరుమలలో వారంతాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

Satyam NEWS
రద్దీ నేపథ్యంలో తిరుమలలో వారాంతాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అధిక రద్దీని అదుపు చేయడానికి అదనపు సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు నీరు,...
Slider చిత్తూరు

కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతయినా వుంది

Satyam NEWS
తిరుపతి కళాకారుల సంక్షేమ సంఘం “సుబ్బరాజు నాట్య కళాపరిషత్” తిరుపతి వారి 58వ వార్షిక కళా సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా శనివారం మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
Slider చిత్తూరు

శ్రీకాళహస్తి లో ఎమ్మెల్యే బియ్యపు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

Satyam NEWS
రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరీమణులకు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి ఇఫ్తార్...
Slider చిత్తూరు

బొజ్జల కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Satyam NEWS
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి కి టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆనారోగ్యం తో ఆసుపత్రిలో...
Slider చిత్తూరు

ఘాట్ రోడ్ లో ప్రమాదం: ఏడుగురు మృతి

Satyam NEWS
నిశ్చితార్థానికి వెళుతున్న బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడడంతో ఏడు మంది మృతిచెందగా 45 మందికి గాయాలయ్యాయి.ఈ దుర్ఘటన తిరుపతి అర్బన్ జిల్లాభాకరాపేట ఘాట్ రోడ్ లో శనివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో...
Slider చిత్తూరు

హత్య కేసులో చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుడు

Satyam NEWS
నేరాలు చేసేందుకు వైసీపీలోకి వెళుతున్నారో, వైసీపీలో ఉంటే నేరాలు చెయవచ్చు అనుకుంటున్నారో తెలియదు కానీ వైసీపీ నాయకుడు మరొకరు హత్య కేసులో నిందితుడుగా మారాడు. చిత్తూరు జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది....
Slider చిత్తూరు

ఏప్రిల్ 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

Satyam NEWS
సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామ అర్చన, నిత్యార్చ‌న‌...