39.2 C
Hyderabad
May 4, 2024 19: 51 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

12న రణస్థలానికి యువత తరలిరావాలి

Satyam NEWS
రాష్ట్రంలో ఉన్న యువతను నిర్వీర్యం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా తమ భావి భవిష్యత్ కోసం ఈనెల 12న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తున్న యువశక్తికి భారీ...
Slider గుంటూరు

సలహాదారులారా! తిన్నది చాలు…ఇక తప్పుకోండి!

Bhavani
రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు, ప్రజల సొమ్ము సలహాదారుల పాలుగా మారిందని, ఏ పనీ లేకుండానే ప్రజా ధనాన్ని తినేందుకు ఆశ పడటం సరైనది కాదని, వెంటనే ప్రభుత్వ సలహాదారుల పోస్టులకు రాజీనామా చేసి...
Slider గుంటూరు

కోటప్పకొండ తిరుణాళ్లకు పోలీసు ఏర్పాట్లు పూర్తి

Bhavani
పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ళకు పోలీస్ శాఖ తరపున పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి భక్తులకు భద్రతా పరంగా, ట్రాఫిక్ పరంగా...
Slider గుంటూరు

అనుమానంతో భార్య ను హత్య చేసిన వ్యక్తి

Bhavani
పల్నాడు జిల్లా మాచర్లలో అనుమానంతో భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 31 వ తేదీన మాచర్ల పట్టణంలోని 31 వ వార్డు లో ఈ ఘటన జరిగింది. మాచర్ల...
Slider గుంటూరు

ఈ చీకటి జీవో ముఖ్యమంత్రి సభలకు వర్తించదా?

Bhavani
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి నేతల డిమాండ్‌ చేశారు. జీవోను రద్దు చేయాలని టిడిపి నేతలు, నల్లకండువాలు ధరించి నిరసన తెలిపి, నల్ల...
Slider గుంటూరు

ప్రజాగళం వినిపించే కుండబద్దలు సుబ్బారావు మృతి బాధాకరం

Bhavani
నిరంతరం ప్రజా సమస్యలపై గళం వినిపించే కుండబద్దలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కాటా సుబ్బారావు మృతి చెందడం బాధాకరమని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని నిర్వహించిన ఉద్యమంలో ఆయనతో...
Slider గుంటూరు

పోలీసుల అదుపులో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఛైర్మన్‌

Satyam NEWS
తొక్కిసలాటలో మృతి చెందిన రమాదేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉయ్యూరు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. అదివారం నాడు గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు....
Slider గుంటూరు

డబ్బులు పంచే వాళ్లే ఓటర్లను విమర్శిస్తున్నారు

Satyam NEWS
ఓట్లకు డబ్బులు పంచే ప్రధాన రాజకీయ పార్టీలే ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారని విమర్శించడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల వ్యవస్థను...
Slider గుంటూరు

రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదలకుండా దోపిడీ చేస్తున్నారు

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు, “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని 13వ రోజు పల్నాడు...
Slider గుంటూరు

నాలుగో విడత కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

Bhavani
నాలుగో విడత కరోనా వైరస్ వ్యాప్తి చెందితే తట్టుకునే విధంగా ఏరియా వైద్యశాల వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రపత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు అప్రమత్తం చేశారు. గురువారం పల్నాడు జిల్లా...