విజయవాడ లో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి ఏలూరుజిల్లా లింగపాలెం మండలం బాధరాల గ్రామానికి చెందిన నందిపాము రఘుమ్మ 50 మృతి చెందింది. 13వ తేదీన లివర్ కు దెబ్బ తగలడంతో ఆమెను...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పుట్టపర్తి జిల్లాలో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న...
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో తనకు ప్రాణహాని ఉందని వైసీపీ కి చెందిన ఒక యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. చలో తాడేపల్లి కార్యక్రమంలో అరెస్ట్ అయిన...
ఒంటరిగా పోరాటం చేయడానికి చేతకాక చంద్రబాబునాయుడు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని మంత్రి రోజా విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్టుకు వెళ్తే జై జగన్ అని అక్కడ ఉన్న...
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ స్వపరిపాలన కోసం గ్రామ పంచాయితీలకు వచ్చిన నిధులను రాష్ట్రంలోని వై ఎస్ జగన్ ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించడంపై ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్...
సమాజానికి సేవ చేయాలనే ఆలోచన నేటి యువతలో ఉందని దేశ భవిష్యత్తు నేటి యువత మీదే ఆధారపడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ది శాఖా మంత్రి ఆర్.కే. రోజా అన్నారు. విజయవాడలోని...
సీఆర్డీఏ పరిధిలోని పలుచోట్ల భూ వినియోగ మార్పిడికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. ఈ మేరకు ఆరు ప్రాంతాల జోనల్ అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాలో చేసిన మార్పులను ఆమోదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు...
పశ్చిమగోదావరి జిల్లా డప్పు కళాకారుల సంఘం కార్యదర్శి, సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి నిమ్మది ఏడుకొండలు కు తెలుగుదేశం పార్టీ నాయకుడు బాబు రాజేంద్ర ప్రసాద్ నివాళి అర్పించారు. ఉయ్యూరు దళితవాడలో ఇటీవల అనారోగ్యంతో...
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో తీవ్ర అపచారం జరిగింది. సినీ నటుడు రామ్ చరణ్ అభిమానులు ఆలయంలోకి దూసుకొచ్చారు. దుర్గ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయంలో...
విజయవాడలో స్థానిక బెర్మ్ పార్క్ లో కృష్ణానదిలో బోధిసిరి బోటును పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు శాఖ మంత్రి ఆర్కే రోజా మంగళవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 2004లో వైఎస్సార్...