ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన మొదటి భార్య ఇన్స్టాగ్రాం రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను రెండవ భార్య కోసేసిన ఘటన నందిగామలోని అయ్యప్ప నగర్లో తీవ్ర కలకలం రేపింది....
రాష్ట్రంలో మంజూరు చేసిన సూక్మ,చిన్న,మధ్యతరహా(ఎంఎస్ఎంఇ) యూనిట్లన్నీసకాలంలో ప్రారంభమయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఇ,ఎపిఐఐసి విభాగాలపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ...
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 591 దేవాలయాల పునరుద్దరణ, నూతన దేవాలయాల నిర్మాణానికి రూ.311 కోట్ల సి.జి.ఎఫ్. నిధులను మంజూరు చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి...
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన తెలుగు విద్యార్థి లెనిన్ నాగకుమార్ ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి కెనడాలోని సిల్వర్ఫాల్స్కు వెళ్లిన లెనిన్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు వారాల క్రితం...
ఏపి అసెంబ్లీలో కీలకమైన కమిటీలను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రెండు బులెటిన్లు విడుదల చేశారు. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి నియమితులయ్యారు. గతంలో ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్గా ఉన్న...
మత్స్య సంపద వినియోగాన్ని దేశీయంగా పెంచేందుకు, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పర్చాలనే లక్ష్యంతో విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ...
రాష్ట్రంలో అసైండ్ భూములు పొందిన వారికి ఆభూములపై 20 ఏళ్ళ తర్వాత వారికి పూర్తి భూయాజమాన్యపు హక్కులు కల్పించడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖా మాత్యులు ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు.స్వాతంత్ర్యానికి ముందు తర్వాత రాష్ట్రంలో...
బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దగ్గుబాటి పురందరేశ్వరి జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు. పురందరేశ్వరి విమర్శలు అధికార వైసీపీకి మింగుడు పడటంలేదు. వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించి, తాను సీఎం జగన్...
రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ తప్పుడు పనులకు, రాజకీయ వ్యవహారాలకు పనిచేయడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. వాలంటీర్లు అంటే ప్రభుత్వ సొమ్ముతో జీతం తీసుకుంటున్నారు…ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ…రాజకీయ పార్టీకి ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు....
రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న2625 మంది అర్చకులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో భాగంగా అర్చకులకు వేతనాలు పెంచడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం...