రాష్ట్రంలో తొలి మహిళా పార్క్….ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడల,సాంస్కృతిక శాఖా మంత్రి రోజా చేతుల మీదుగా విజయనగరం లో రాష్ట్రంలో నే తొలి సారిగా మహిళల కొరకు స్విమ్మింగ్ పూల్ తో మొట్టమొదటి మహిళా...
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో…ప్రప్రధమ పౌరురాలు రాష్ట్ర పతి ఫోటో.. ప్రధాని ఫోటోలు పెట్టాలని విజయనగరం జిల్లా బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్...
విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి…ఆకస్మికంగా ఈ రాత్రి కలెక్టరేట్ ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. కలెక్టరేట్ లో భవనాలను, వసతులను. క్షుణ్ణంగా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. నిర్వహణ మరింత మెరుగు పర్చాలని, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లను...
విజయనగరం జిల్లా కేంద్రం లో ఈ సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి… ఆకాశం మేఘావృతమై వర్షం పడటం ఒక ఎత్తు అయితే… రాత్రి ఏడు న్నర ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించడం…క్షణాల్లో ఆర్పడంతో పెను...
అసలే ఎండాకాలం… ఆ పై నెత్తిన పిడుగు పడినట్లు గా భానుడు భగభగ…ఈ సమయంలో భార్యా ,బిడ్డలతో బండిపై ప్రయాణం. ఆ సమయంలో పోలీసులు నడిరోడ్డుపై ఆపితే. …ఎవ్వరైనా ఆగ్రహంతో పోలీసులపైనే చిందులేస్తారు..ఆ పై...
అధికార పార్టీ… ఆ పై విజయనగరం జిల్లా అధ్యక్షుడు దన్ను మెండుగా ఉంది. సీఎం జగన్ సభ వేదిక పైకి… సార్ తో పాటు ఎప్పటిలానే వెళ్లొచ్చని అనుకున్నారు.. ఆ పెద్దాయన. తీరా మరికాసేపట్లో...
విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఒక రౌడీషీటర్ మధ్య ఘర్షణ హత్య దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కలిపి రౌడీషీటర్ ని హత్య...
ఈ నాలుగేళ్ళ జగన్ ప్రభుత్వం పడుకుందని..ఒక్క అభివృద్ధి కానీ సంక్షేమ పనులు కానీ జరగలేదని విజయనగరం జిల్లా టీడీపీ విమర్శించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా...
విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్ వచ్చిన వేళ విషయమో లేక కాకతాళీయమో…మరో సంఘటన జరిగింది. కొత్త కలెక్టర్ గా చార్జ్ తీసుకున్న సమయంలో పవర్ కట్ అవడం ఒక్క టైతే తాజాగా కలెక్టరేట్ లోపల...
విజయనగరం జిల్లా భోగాపురంలో ఏ.రావివలసలో వచ్చే నెల మే 3న నూతనంగా నిర్మించనున్న విమానశ్రయ నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేసేందుకు సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా...