సైబరు మోసగాళ్ళు పట్ల అప్రమత్తత అవసరం
విజయనగరంలో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు మమేకమయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ విద్యార్ధులు సైబరు మోసగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా ఉచ్చులో చిక్కుకోవద్దని విద్యార్థులను...