సోము వీర్రాజును తొలగించకపోతే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మనుగడ సాగించడం కష్టమేనని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నేడు ఢిల్లీ వెళ్లిన ఏపి బీజేపీ నాయకులు సోము వీర్రాజుపై పూర్తి స్థాయిలో...
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే పచ్చతోరణంగా నిలపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలవుతోన్న ఈ కార్యక్రమ లక్ష్యం అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా...
మానవ అభివృద్ధికి సంబంధించిన సుస్థిర అభివృద్ధి సూచీల సాధన కోసం ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పని చేయాలని ఏపీ రాష్ట్ర ప్రణాళికా కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఏ పని ఎవరి కోసం...
మానవాళికి మానసిక, శారీరక సౌభాగ్యాన్ని ప్రసాదించే శక్తివంతమైన యోగ మార్గం నాదోపాసన, యోగాభ్యాసం. అవి సామాజిక సామరస్యానికి కూడా గొప్ప ఉపకరణగా నిలుస్తాయి. అవి రెండూ వేరు కాదు, ఒక్కటే. ఎన్నో ఉద్వేగాలు, విద్వేషాల...
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పాలన కంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలన ఎంతో నయమని నరసాపురం ఎంపీ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. రాచరికం లోనూ ఇంతటి అద్వాన...
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్డు లో నివసిస్తున్న ఒక మహిళ కుమార్తె 3వ తరగతి చదువుతోంది. తల్లి వేరే పని మీద ఊరు వెళ్లడంతో బాలికపై రైల్వే స్టేషన్ సమీపాన నివసిస్తున్న...
మోడీ, అమిత్ షా ఇద్దరు గుజారాతీలు అని అందుకే దేశ ప్రజల సొమ్మును దోచుకుంటూ ఇద్దరు గుజరాతిలైన ఆదాని, అంబానీలకు అంటగడుతున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. మాచారెడ్డి మండలంలో తడకపల్లి, అక్కాపూర్,...
భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో మరో పెద్ద దెబ్బ తగలబోతున్నది. మాజీ ఎమ్మెయ్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి వైదొలగబోతున్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో భేటీ...
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉందా లేదా అనే సందిగ్ధం లో కొన్ని మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో గణపవరం తప్పిస్తే మొత్తం 27 మండలాలు ఉన్నాయి. వాటిలో...
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆరెస్సెస్తో జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) సమావేశాన్ని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తప్పుబట్టారు. మైనారిటీల తరఫున ప్రాతినిథ్యం వహించే హక్కు మీకు ఎవరిచ్చారు? అని ఆయన...