36.2 C
Hyderabad
May 15, 2024 15: 44 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

‘బండి’ భయంతో రెడ్డి ఓట్లకు గండి పెట్టుకున్న కేసీఆర్

Satyam NEWS
ఒక వైపు ఉరుకుపరుగులమీదున్న బిజెపి… మరో వైపు షర్మిల కొత్త పార్టీ… ఇంకో వైపు పార్టీలో మితిమీరుతున్న వింత పోకడలు… వెరసి మేయర్ ఎన్నికలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తడబడ్డారు. తప్పటడుగు వేశారు. మేయర్...
Slider సంపాదకీయం

భారత్ వ్యాక్సిన్ పై దుష్ట చైనా కుట్రలు బట్టబయలు

Satyam NEWS
లద్దాక్ లో భారత సైన్యంతో పోరాడటమే కాదు, దుష్ట చైనా, భారత్ ప్రారంభించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నది. భారత్ సృష్టించిన...
Slider సంపాదకీయం

సోము వీర్రాజూ… ఏమిటీ ఈ అపరిపక్వ వ్యాఖ్యలు?

Satyam NEWS
అసలే అంతంత మాత్రంగా ఉన్న బిజెపి జనసేన సంబంధాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అపరిపక్వ ప్రకటనలతో ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంటున్నాయి. తిరుపతి లోక్ సభ స్థానం నుంచి తామే పోటీ చేస్తున్నామని...
Slider సంపాదకీయం

దేవాలయాలపై దాడులకు ధ్వజమెత్తిన పీఠాధిపతులు

Satyam NEWS
ఏపీలో దేవాదాయ శాఖ పనితీరుపై సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాలపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని...
Slider సంపాదకీయం

ఏపీలో ఏమీ జరగడం లేదు… అంతా ఎల్లోమీడియా ప్రచారమే

Satyam NEWS
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నాయకురాలు, పంచాయితీ ఎన్నికల అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్‌రెడ్డి మరణం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు, తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఇంటిపై దాడి….. పంచాయితీ ఎన్నికలకు...
Slider సంపాదకీయం

అధికార పార్టీ రాజకీయ అనివార్యత ‘ఏకగ్రీవం’

Satyam NEWS
పంచాయితీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై బహుముఖ ప్రచారం చేసిన అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన విషయాన్ని మర్చిపోయింది. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ ను అగౌరవ పరిచేందుకు...
Slider సంపాదకీయం

పీఆర్సీ కి విలువ లేకుండా చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS
పే రివిజన్ కమిషన్ (వేతన సవరణ కమిషన్) కు విలువ తగ్గిస్తున్నది ఎవరు? పీఆర్సీకి సారధ్యం వహిస్తున్నవారా? ఉద్యోగ సంఘాల వారా? రాష్ట్ర ప్రభుత్వమా? వేతన సవరణ కమిషన్ కు విలువ తగ్గిస్తున్నది కచ్చితంగా...
Slider సంపాదకీయం

విధ్వంసంతో ప్రభుత్వాన్ని లొంగదీయడం సాధ్యమా?

Satyam NEWS
రైతు సమస్యను రాజకీయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న శక్తులు రిపబ్లిక్ డే ను బాగా వాడుకున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నట్లు కనిపిస్తున్నా ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశ్యంతో నడిపిస్తున్న ఉద్యమంగానే చెప్పవచ్చు. అమాయకులైన రైతులను...
Slider సంపాదకీయం

72వ ఏట అడుగుపెట్టిన భారత రిపబ్లిక్

Satyam NEWS
విభిన్న భాషలూ, మతాలూ, సంప్రదాయాల సంగమమైన విశాల భారతాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రపంచ చరిత్ర లోనే ఇదొక అద్వితీయమైన విషయం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వలస పాలన నుంచి...
Slider సంపాదకీయం

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గోడదెబ్బ- చెంపదెబ్బ

Satyam NEWS
న్యాయమూర్తులు మారడంతో ఇక నుంచి తీర్పులు తమకు అనుకూలంగా వస్తాయని భావించి బాహాటంగా సంతోషం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సుప్రీంకోర్టు తీర్పు మింగుడు పడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు...