జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజాన్ని అంతమొందించాలని చూస్తున్నారని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ కేసులతో వేధిస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ( క్యూ న్యూస్) ఫిర్యాదు పంపారు. ఈ ఫిర్యాదును...