29.7 C
Hyderabad
May 1, 2024 03: 41 AM

Tag : Telangana Police

Slider ముఖ్యంశాలు

జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజాన్ని అంతమొందించాలని చూస్తున్నారని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ కేసులతో వేధిస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ( క్యూ న్యూస్) ఫిర్యాదు పంపారు. ఈ ఫిర్యాదును...
Slider ప్రత్యేకం

తీన్మార్ మల్లన్న కార్యాలయంలో పోలీసు తనిఖీలు (వీడియో చూడండి)

Satyam NEWS
క్యూ న్యూస్ పేరుతో సంచలనాత్మక విషయాలను వెలికి తెచ్చే సీహెచ్ నవీన్ కుమార్ ఎలియాస్  తీన్మార్ మల్లన్న చుట్టూ పోలీసులు ఉచ్చు బిగించారు. భూమి సమస్య పరిష్కరిస్తానని ఒక మహిళను ఆయన వేధించినట్లు ఆరోపణలు...
Slider మహబూబ్ నగర్

వ్యాక్సిన్ అపోహలపై పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్

Satyam NEWS
కరోన థర్డ్ వేవ్ దృష్ట్యా పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ కోరారు. జిల్లా సాయుధ పోలీస్ హెడ్...
Slider ముఖ్యంశాలు

తెలంగాణ చీఫ్ జస్టిస్ కు  జర్నలిస్టు రఘు భార్య ఫిర్యాదు

Satyam NEWS
రౌడీలు వచ్చి కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేశామని చెప్పడం చూస్తుంటే పోలీసులు, రౌడీలు కలిసి పని చేస్తున్నారా? అనే సందేహం వస్తున్నది జర్నలిస్టు రఘు ‘‘చట్ట విరుద్ధ అరెస్టు’’...
Slider రంగారెడ్డి

షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్ కు ప్రభుత్వ ఉత్తమ సేవా పతకం

Satyam NEWS
విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని, ఉత్తమ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కుశాల్కర్ కు తెలంగాణ...
Slider సంపాదకీయం

ఆంధ్రాపోలీసులు… తెలంగాణ పోలీసులు…ఒక డిఫరెన్స్

Satyam NEWS
ఆంధ్రాకు చెందిన వై ఎస్ షర్మిల తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రాలో రెండేళ్ల కిందటి వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు...
Slider వరంగల్

ములుగు సీఐ దేవేందర్ రెడ్డికి డీఎస్పీగా పదోన్నతి

Satyam NEWS
ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న కొత్త దేవేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పించింది. దీంతో పలువురు ములుగు జిల్లా పోలీసు అధికారులు, ప్రజా...
Slider ముఖ్యంశాలు

ఆత్మహత్యా ప్రయత్నం చేసిన చిట్యాల సీఐ

Satyam NEWS
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐగా పని చేస్తున్న సాయి రమణ ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్​ సమీపంలోని నిరూప్​ నగర్​ తండాకు వెళ్లే మార్గంలో ఆయన పురుగుల మందు తాగి...
Slider ముఖ్యంశాలు

ఒంగోలులో తెలంగాణ పోలీసులపై దౌర్జన్యం చేసిన వైసీపీ నేత

Satyam NEWS
చెక్ బౌన్స్ కేసులో అరెస్టు చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు దౌర్జన్యం చేసిన సంఘటన ఒంగోలులో జరిగింది. ఈ సంఘటనపై తెలంగాణ పోలీసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు...
Slider ఆదిలాబాద్

లొంగిపోయిన మావోలకు ప్రభుత్వం రిక్తహస్తం

Satyam NEWS
లొంగిపోతే ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం తీరా తాము లొంగి పోయిన తర్వాత పట్టించుకోకుండా మోసం చేస్తున్నదని మాజీ మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం వారు ధర్నాకు దిగారు....