నిరంకుశ విధానాలపై ఐక్యంగా పోరాడుదాం రండి కదలి రండి
భారతదేశాన్ని కాపాడుదాం, ప్రజలను రక్షించుకుందాం అన్న నినాదంతో జరుగుతున్న మార్చి 28, 29 రెండు రోజుల సమ్మెను విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల...