టీటీడీ లో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న అటవీ కార్మికులు 1000 రోజులుగా తమకు న్యాయం చేయండి అని రిలే నిరాహార దీక్షలు,నిరసన దీక్షలు చేస్తున్నా టీటీడీ లాంటి అతిపెద్ద ధార్మిక సంస్థ స్పందించకపోవడం టిటిడి...
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా ని ఆమె స్నేహితురాలు, ప్రముఖ సినీ నటి రమ్య కృష్ణ మంగళవారం నగరి లోని ఆమె స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు....
మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు హై రోడ్డు పై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ...
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ చైర్మన్ పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఎవరు చైర్మన్ అవుతారన్న చర్చ రసవత్తరంగా జరుగుతుంది. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి....
శ్రీకాళహస్తి సంఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సి ఐ అంజూయాదవ్ టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కొట్టినా, అవమాన పరచినా టీడీపీ సరైన...
టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో ప్రీ డిగ్రీ (ఇంటర్ ), డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల ప్రీ డిగ్రీలో సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు...
జనసేనాని తిరుపతి పర్యటన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. పార్టీ క్యాడర్ కు ఎం జరిగినా, అధినేత ఉన్నారని భరోసా కల్పించింది. పార్టీ క్యాడర్ మరింత చురుగ్గా పనిచేయడానికి ఉత్సాహం నింపింది....
మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ దిగ్గజాల మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు, వైసీపీ అగ్రనేత, మంత్రి...
కళాశాల అభివృద్ధికి అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చిత్తూరు PVKN ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ డాక్టర్ పి. జీవన్ జ్యోతి కోరారు. నూతన ప్రిన్సిపాల్ గా శుక్రవారం ఆమె పదవీ...
ఆడపిల్లలకు జన్మ ఇచ్చిందని భార్యను నెల రోజులుగా గదిలో నిర్భంధించి, చిత్ర హింసలు పెట్టిన అమానవీయ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో వెలుగులోకి వచ్చింది. భార్యను చిత్ర హింసలకు గురిచేసింది RTCలో పనిచేసే హోం...