సంక్షేమ పథకాల కారణంగా ఆత్మగౌరవంతో జీవనం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 13వ సచివాలయం పరిధిలో...