40.2 C
Hyderabad
April 26, 2024 14: 25 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

సంక్షేమ పథకాల కారణంగా ఆత్మగౌరవంతో జీవనం

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాల వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 13వ సచివాలయం పరిధిలో...
Slider గుంటూరు

ప్రజల్ని మభ్య పెట్టేందుకే పోలవరం సందర్శన డ్రామా

Satyam NEWS
“తెలుగుదేశం పార్టీ మరో చౌకబారు ఎత్తుగడకు సిద్ధమైందని, వందల వేల మందితో పోలవరం సందర్శించాలనుకోవడం ప్రజలను మభ్యపెటెందుకే ఈ సరికొత్త డ్రామా అని” రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం...
Slider గుంటూరు

సైబర్ నేరాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి

Bhavani
రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు లీడ్ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంకు సహకారంతో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట టౌన్ ఏ వన్ కన్వర్షన్ హాల్ లో...
Slider గుంటూరు

నవతరంపార్టీ “నేనున్నా మీ కోసం”కరపత్రాలు ఆవిష్కరణ

Satyam NEWS
ప్రజా సమస్యలపై స్పందించే విషయంలో నవతరంపార్టీ ముందు ఉంటుంది అని,ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకే “నేనున్నా మీకోసం”కార్యక్రమం చేపట్టినట్లు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. గుంటూరు జిల్లా నవతరంపార్టీ అధ్యక్షుడు...
Slider గుంటూరు

పౌరుషానికి ప్రతీక కారంపూడి పల్నాటి ఉత్సవాలు

Bhavani
పౌరుషానికి ప్రతీక కారంపూడి వీరాచార ఉత్సవాలని మాచర్ల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణరెడ్డి అన్నారు. అలనాటి పల్నాటి చరిత్ర లో చేప్పట్టిన కోడిపోరు ఘట్టాన్ని పీఠాధిపతి పిడుగు తరుణ్...
Slider గుంటూరు

రోగ నిర్ధారణకు స్కానింగ్ అవసరం

Bhavani
రోగికి వ్యాథి నిర్థారణకు స్కానింగ్ అవసరమని Dr.రియాజ్ ఖాన్ అన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు దిలిప్ రాజా చే ప్రతివారం నిర్వహిస్తన్న”అడగండి చెబుతా”లో వ్యాధి నిర్ధారణలో రక్త పరీక్షలు,ఎక్స్ రే,స్కానింగ్ పరీక్షలు ఆధునిక వైద్య...
Slider గుంటూరు

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా స్పందన కార్యక్రమం

Bhavani
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి 67...
Slider గుంటూరు

నవజాత శిశువును హత్య చేసిన పెళ్లికాని తల్లి

Bhavani
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దారుణమైన సంఘటన జరిగింది. మాచర్ల పట్టణంలోని నెహ్రు నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ నివశిస్తున్న ఒక 20 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే గర్భందాల్చింది. ఆ...
Slider గుంటూరు

నవతరంపార్టీ ఏపి నూతన అధ్యక్షురాలుగా పోకూరి కవిత

Satyam NEWS
నవతరంపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షురాలుగా పార్టీ సీనియర్ నాయకురాలు పోకూరి కవిత ఎన్నికయ్యారు. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం జరిగిన నవతరంపార్టీ...
Slider గుంటూరు

అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్ర రైతాంగం

Bhavani
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ వ్యతిరేక విధానాలు మూలంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు కుటుంబాలు పూర్తి సంక్షోభంలో కూరుకుపోయారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం...