42.2 C
Hyderabad
April 26, 2024 17: 05 PM

Category : గుంటూరు

Slider గుంటూరు

శ్రీ త్రికోటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడుకుకు మణిహరమైన శ్రీ త్రికోటేశ్వర స్వామికి శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా స్వామివారి సన్నిధికి విచ్చేసిన కి ఆలయ ఈవో, పండితులు మేళతాళాలతో స్వాగతం...
Slider గుంటూరు

చేదుకో కోటయ్య చేదుకో అంటూ బయలుదేరిన కాకాణి ప్రభ

Satyam NEWS
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ త్రికొటేశ్వర స్వామి తిరునాళ్ళకు ప్రభలు సిద్ధమయ్యాయి. చేదుకో కోటయ్య చేదుకో అంటూ శివనామ స్మరణ నడుమ ప్రభలు స్వామి సన్నిధికి చేరుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లోని...
Slider గుంటూరు

మహాశివరాత్రి నాడు కోటప్పకొండ తిరునాళ్లకు సర్వం సిద్ధం

Satyam NEWS
ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండ మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. మరో రెండు రోజుల్లో తిరునాళ్ళ జరగనున్న నేపథ్యంలో మూడో సమన్వయ సమావేశం ఇవాళ జరిగింది. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్,...
Slider గుంటూరు

అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ ప్రారంభం

Satyam NEWS
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ లో అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమం...
Slider గుంటూరు

త్రికూటాద్రి లో మార్మోగుతున్న”ఓం నమః శివాయ”మంత్రం

Satyam NEWS
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ళుకు త్రికుటాతాద్రి ముస్తాబవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అడుగడుగునా ఆధ్యాత్మికత కనిపించేలా కోటప్పకొండకు వచ్చిన...
Slider గుంటూరు

గ్రామ రెవిన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

Satyam NEWS
గ్రామ రెవిన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని నవతరం పార్టీ జాతీయ కార్యదర్శి డా॥గోదా రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తహసిల్దార్ కార్యాలయ...
Slider గుంటూరు

జాతీయ నాయకులకు అందరూ కనీస గౌరవం ఇవ్వాలి

Satyam NEWS
రాజకీయ నాయకులు జాతీయ నాయకులకు కనీస గౌరవం ఇవ్వాలని  సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.కె జిలాని మాలిక్ అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డు లో...
Slider గుంటూరు

సీనియర్ జర్నలిస్ట్ ఈనాడు శరత్ మృతి బాధాకరం

Satyam NEWS
నరసరావుపేట వినుకొండ నియోజకవర్గాల ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ శరత్ మృతి బాధాకరమని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. పట్టణంలోని స్థానిక బాలయ్య నగర్ నందు వారి స్వగృహం...
Slider గుంటూరు

సందడిగా సాగుతున్న పల్నాడు సంబరాలు…

Satyam NEWS
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రకటించిన సందర్భంగా జరుగుతున్న పల్నాటి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. శనివారం నిర్వహించిన 6 పళ్ల విభాగంలో పోటీలకు ముఖ్య అతిధులుగా జెడ్పీ చైర్మన్ కత్తెర హేన్రి క్రిస్టినా, గుంటూరు...
Slider గుంటూరు

ఉత్సాహాంగా సాగుతున్న పల్నాటి సంబరాలు

Satyam NEWS
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రకటించిన   సందర్భంగా జరుగుతున్న పల్నాటి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన పొట్టేళ్ల పోటీలు ఆసక్తికరంగా కొనసాగాయి. పొట్టేళ్ల పోటీల ప్రారంభానికి విచ్చేసిన గుంటూరు పశ్చిమ నియోజక వర్గ...