యువతి ఫోటోలను, ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ ఆగంతకుడు వేధింపులకు గురి చేశాడు. తీవ్ర మనోవేదనకు గురైన బాధిత యువతి దిశ SOS కు కాల్ చేసి సహాయం...
స్కూల్ విద్యార్థిని పట్ల ఓ అధ్యాపకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులు దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు టీచర్ పై కేసు నమోదు చేసారు. ఈ...
నంద్యాల జిల్లా మహానందిలో వార్త రిపోర్టర్ పై దాడి జరిగింది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలోనే వార్త రిపోర్టర్ మధు పై వైసీపీకి చెందిన గుండాలు దాడి చేశారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన...
అధికార వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో వైసీపీ దళిత ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే అవమానం జరిగింది. మంత్రి ఆర్ కె రోజా పర్యటన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటోలు కనిపించలేదు. సొంత...
యువగళం పాదయాత్ర రాయలసీమను దాటి నెలరోజులైనా అక్కడి వైసిపిలో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. నంద్యాలకు చెందిన వైసిపి నేత, అడ్వకేట్ తాతిరెడ్డి తులసి రెడ్డి తన 2వేలమంది అనుచరులతో వచ్చి యువనేత నారా...
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. చాలా మంది కులం, మతం, పార్టీ చూసుకుని సైలెంట్ అయిపోయారు. రాయలసీమ ప్రయోజనాల...
ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి శాప్ చైర్మన్ బైరెడ్డి శిద్దారెడ్డి వ్యవహారం శిరోభారంగా మారింది. రానున్న ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తనకు ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు కేటాయించాలని బైరెడ్డి.. సీఎం జగన్...
ఇటీవల కర్నూలులో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ 49 వ వార్డుకి చెందిన రాము కుటుంబంతో కలిసి లోకేష్ కి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. లోకేష్కి...
దేశంలో కాంగ్రెస్ పార్టీ కమిషన్ల పార్టీ, రాష్ట్రంలో వైకాపా పార్టీ అవినీతి పార్టీ అని బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ అన్నారు. కర్నూల్ నగరంలోని ప్రముఖ హోటల్ లో...
అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం పై కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు విశ్వ బారతి హాస్పటల్...