ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచివాలయ వెల్పేర్ అసిస్టెంట్ ఒకరు పెదవేగి మండల పరిషత్ కార్యాలయ అధికారుల పట్ల దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా అధికారులు...
అన్నమయ్య జిల్లా రాజంపేటలో చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రాజు విద్యాసంస్థలం అధినేత టీడీపీ నాయకుడు జగన్మోహన్ రాజు ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అంతకు ముందు ఆయన బలిజ...
నగరి మున్సిపాలిటీలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. టి ఆర్ కండ్రిక సచివాలయం పరిధిలో జరిగిన ఈ...
రంజాన్ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరీమణులకు శ్రీకాళహస్తి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి శ్రీకాళహస్తి పట్టణం,మాసారపు వెంకటసుబ్బయ్య...
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం హైస్కూల్ లో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థి మరో విద్యార్థి పై కత్తితో దాడి చేశాడు. పింకీ శ్రీహరి సాయినాథ్ విద్యార్థి అనురాధ అనే తొమ్మిదో తరగతి విద్యార్థినిని...
విజయనగరం జిల్లా కేంద్ర సర్వజన హాస్పిటల్ మరోసారి వార్తలకెక్కింది.రాత్రి 09.10నిమిషాలకు ఒక్క సారి హాస్పిటల్ లో గాఢాంధకారం అలముకుంది.చిమ్మ చీకటి ఏర్పడింది. రోగుల హాహాకారలతో గగ్గోలు పెట్టసాగారు.అరగంట సేపు హాస్పిటల్ లో విద్యుత్ లేకపోవడంతో…...
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడిపై అనునిత్యం అసభ్య పదజాలంతో వ్యాఖ్యానాలు చేసే మంత్రి అంబటి రాంబాబుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అంబటి...
దళిత సర్పంచ్ అనే కారణం తో కుల పరంగా చిన్న చూపు చూస్తూ తనను గార్లమడుగు గ్రామానికి చెందిన ఒక నాయకుడు అడుగడునా అవమానపరుస్తున్నాడని ఏలూరు జిల్లా పెడవేగి మండలం గార్లమడుగు గ్రామ సర్పంచ్...
విజయనగరం టూటౌన్ పోలీసు స్టేషనులో నమోదైన ఆలీజాన్ అదృశ్యం కేసును ఛేదించి, హత్యకు గురైన ఆలీజాన్ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసారు… టూటౌన్ పోలీసులు. ఈ మేరకు టూటౌన్ పోలీసు స్టేషన్ లో...