వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తెలంగాణలో వివిధ జిల్లాల్లో ని పట్టణ ప్రాంతాల్లో ఈ రోజు ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ హైదరాబాద్లోని లాలాపేట్ మున్సిపల్ గ్రౌండ్స్ లో కేంద్ర...
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. వాజ్ పేయితో తన అనుబంధాన్ని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ట్వీట్...
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రభుత్వం పారదర్శకతతో అందజేస్తుందని రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం జరిగింది. ఇంత కాలం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇక నుంచి తెలుగుదేశం పార్టీకి తన సేవల అందించబోతున్నారు....
దైవదర్శనానికి వెళ్తున్నఆ రెండు కుటుంబాలను మృత్యువు కబ లించింది. కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట సమీపంలోని శాంతినగర్ వద్ద శుక్రవారం...
ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్...
కొత్త వేరియంట్ పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్స లకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా...
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పాలేరు నియోజకవర్గ అభివృద్ధి...
పంచాయితీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా ములుగు నియోజక వర్గానికి వచ్చిన మంత్రి సీతక్కకి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో...