30.7 C
Hyderabad
April 29, 2024 05: 53 AM

Category : ముఖ్యంశాలు

Slider ముఖ్యంశాలు

జగన్ కోసం అసంబద్ధమైన సినిమాలు తీస్తున్న సైకో రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS
బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం ఫకీలా రెడ్డి ఆధ్వర్యంలో రాంగోపాల్‌ వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపైనా,...
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం

Satyam NEWS
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తెలంగాణలో వివిధ జిల్లాల్లో ని పట్టణ ప్రాంతాల్లో ఈ రోజు ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ హైదరాబాద్‌లోని లాలాపేట్‌ మున్సిపల్ గ్రౌండ్స్ లో కేంద్ర...
Slider ముఖ్యంశాలు

అటల్ బిహారీ వాజ్ పేయికి చంద్రబాబు నివాళి

Satyam NEWS
మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. వాజ్ పేయితో తన అనుబంధాన్ని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ట్వీట్...
Slider ముఖ్యంశాలు

ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తాం: మంత్రి పొంగులేటి

Satyam NEWS
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రభుత్వం పారదర్శకతతో అందజేస్తుందని రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్  ప్రభుత్వ...
Slider ముఖ్యంశాలు

ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం… వైసీపీకి షాక్

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం జరిగింది. ఇంత కాలం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహాలు అందించిన ప్రశాంత్ కిషోర్ ఇక నుంచి తెలుగుదేశం పార్టీకి తన సేవల అందించబోతున్నారు....
Slider ముఖ్యంశాలు

పెంచికల్ పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం

Satyam NEWS
దైవదర్శనానికి వెళ్తున్నఆ రెండు కుటుంబాలను మృత్యువు కబ లించింది. కారును లారీ ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట సమీపంలోని శాంతినగర్ వద్ద శుక్రవారం...
Slider ముఖ్యంశాలు

జగన్ పై యుద్ధం ప్రకటించిన నవశకం లోకేష్

Satyam NEWS
జగన్ ఎమ్మెల్యేలను మార్చాలి అంటుంటే జనం జగన్ ని మార్చాలి అంటున్నారని యువగళం నవశకం బహిరంగ సభలో నారా లోకేష్ అన్నారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. కొండంత అండ కోస్తాంధ్ర.    రత్నాలసీమ రాయలసీమ. అందరి...
Slider ముఖ్యంశాలు

కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Satyam NEWS
ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్...
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు

Satyam NEWS
కొత్త వేరియంట్‌ పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్స లకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా...
Slider ముఖ్యంశాలు

6 గ్యారెంటీలు అమలు చేస్తాం

Satyam NEWS
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పాలేరు నియోజకవర్గ అభివృద్ధి...