35.2 C
Hyderabad
May 1, 2024 00: 48 AM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

ఆఫ్టర్ కరోనా: కార్పొరేట్ కాలేజీలు మూతపడటం ఖాయం

Satyam NEWS
కరోనా సమయంలో మూతపడిన కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజీలకు ఇక భవిష్యత్తు లేనట్లే కనిపిస్తున్నది. కరోనా సమయంలో తలెత్తిన దారుణమైన పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే చిన్న కాలేజీలే శ్రేయస్కరమని తల్లిదండ్రులు భావిస్తున్నారు. రెసిడెన్షియల్ కాలేజీల...
Slider సంపాదకీయం

అమరావతి నుంచి తరలింపునకు కొత్త వ్యూహం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి తరలి వెళ్లేందుకు కొత్త వ్యూహం రచిస్తున్నారు. ఈ మేరకు తుది నిర్ణయం కూడా తీసుకుని అమలు చేయడం ఒక్కటే తరువాయి. రాజధాని అమరావతి ని తరలించేందుకు కొన్ని...
Slider సంపాదకీయం

దేశ కట్టుబాటుపై అల్ జజీరా విష ప్రచారం

Satyam NEWS
భారత్ లో అమలు జరుగుతున్న లాక్ డౌన్ విజయవంతం అయింది. కరోనా కేసులు వ్యాప్తి చెందడం నిలిచిపోయింది. అక్కడక్కడ కేసులు రిపోర్టు అవుతున్నా కమ్యూనిటీ స్ప్రెడ్ జరగడం లేదు. అంటే అంటు వ్యాధి ప్రబలడం...
Slider సంపాదకీయం

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమౌతున్న ఏపి ప్రభుత్వం

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి రాష్ట్రంలోని 676 మండలాలలో ఆదివారం నాటికి కేవలం 40 మండలాలు మాత్రమే రెడ్...
Slider సంపాదకీయం

సిఎంకు అండగా ఉందాం సాక్షిని నిలబెట్టుకుందాం

Satyam NEWS
కరోనా సమయంలో ప్రకటనలు లేక పత్రికలు మూతపడుతున్నాయి కదా? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రిక ఏ విధంగా ఉంది? ఎన్ని కరోనాలు వచ్చినా సాక్షి...
Slider సంపాదకీయం

నిలిచిపోయిన పోలింగు తక్షణమే పునరుద్ధరిస్తారా?

Satyam NEWS
ఆగమేఘాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ జస్టిస్ కనగరాజుపై ఇప్పుడు ఎంతో బాధ్యత ఉంది. సగంలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆయన తక్షణమే ప్రారంభించాల్సి ఉంది....
Slider సంపాదకీయం

నగరి కమిషనర్ ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసా?

Satyam NEWS
ఆయన ఏదో పెద్ద నేరం చేశాడని కాదు. ఆయన కుంభకోణానికి పాల్పడ్డాడని కాదు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడని కూడా కాదు. మరి చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని రాష్ట్ర...
Slider సంపాదకీయం

చిన్న పత్రికలుగా మారిపోయిన పెద్ద పత్రికలు

Satyam NEWS
పెద్ద పత్రికలలో పని చేసే జర్నలిస్టులు చిన్న, మధ్య తరగతి పత్రికల్లో పని చేసే జర్నలిస్టులను చిన్న చూపు చూస్తుంటారు. ప్రస్తుతం చిన్న మధ్య తరగతి పత్రికల్లో పని చేసే జర్నలిస్టుల్లో దాదాపు 80...
Slider సంపాదకీయం

డొనేషన్ మాఫియా: కరోనా కాలంలోనూ ఇదేం దరిద్రం సోదరా?

Satyam NEWS
కరోనా కష్ట సమయంలో ఎంతో మంది తమకు తోచిన సేవ చేస్తున్నారు. చేతకాని వారు గమ్మున ఇంట్లో కూర్చుంటున్నారు. అయితే మరి కొందరు ఉన్నారు. వారు కరోనా మహమ్మారిని కూడా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు....
Slider సంపాదకీయం

శాల్యూట్: పోలీసింగ్ కు కొత్త అర్ధం చెప్పిన కరోనా

Satyam NEWS
దేశవ్యాప్తంగా కరోనా సమయంలో విశేష సేవలు అందిస్తున్న వారిలో పోలీసులు ప్రధమ స్థానంలో ఉంటారు. ఆరోగ్య సమయంలో ప్రధమ ప్రాధాన్యత వైద్యులకు దక్కాలి. కానీ కరోనా సమయంలో పోలీసులు లేకపోతే వైద్యులు ఏం చేయలేని...