27.7 C
Hyderabad
April 26, 2024 06: 03 AM

Tag : BJP Andhra Pradesh

Slider విశాఖపట్నం

సిగ్గు మాలిన, దిక్కమాలిన సీఎం…!

Satyam NEWS
సిగ్గు లేని, దిక్కుమాలిన సీఎం జగన్ చేతిలో రాష్ట్ర ప్రజలు  బాధపడుతున్నారని…బీజేపీ రాష్ట్ర నేత విష్ణు కుమార్ రాజు ధ్వజమెత్తారు. సర్పంచ్ నిధులను జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని…డిమాండ్ చేస్తూ…దాదాపు మూడు గంటల...
Slider ప్రకాశం

సర్పంచ్‌ వ్యవస్థ నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పంచాయితీలకు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను మళ్లించి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. దీంతో 26...
Slider అనంతపురం

తెలుగు తల్లికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం

Satyam NEWS
సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు తల్లికి తీరని ద్రోహం చేశారని బీజేపీ నాయకుడు సునీల్ దియోధర్ అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ఆ దిశగా విద్యార్థులు కూడా పరిణతి సాధిస్తారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా...
Slider కడప

సీఎం జగన్ ఓ కలుపు మొక్క

Satyam NEWS
వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలు కలుస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్...
Slider కృష్ణ

తొలి రోజే జగన్‌ రెడ్డి ప్రభుత్వంపై పురందరేశ్వరి ఘాటైన విమర్శలు

Satyam NEWS
బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దగ్గుబాటి పురందరేశ్వరి జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. పురందరేశ్వరి విమర్శలు అధికార వైసీపీకి మింగుడు పడటంలేదు. వైసీపీ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించి, తాను సీఎం జ‌గ‌న్...
Slider సంపాదకీయం

సర్వం సమాప్తం: బీజేపీకి ఇక నూకలు చెల్లినట్లే

Satyam NEWS
ఏపిలో జగన్ కు, తెలంగాణ లో కేసీఆర్ కు ఏ మాత్రం నష్టం కలగని రీతిలో బీజేపీ తన రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక చేసుకున్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒంటికాలిపై...
Slider ముఖ్యంశాలు

సోము వీర్రాజు తొలగింపు: పురందేశ్వరికి పట్టం

Satyam NEWS
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించడం కలకలం సృష్టించింది. సోమును హఠాత్తుగా తొలగించడంతో తెలంగాణాలో కూడా మార్పులు వుంటాయని భావిస్తున్నారు. కాగా నూతన అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా...
Slider కృష్ణ

పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు అరికట్టలేరా

Satyam NEWS
ఫార్మా కంపెనీల్లో  తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా  ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచుగా ఫార్మా పరిశ్రమల్లో  సంభవిస్తున్న ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత ప్రభుత్వ...
Slider శ్రీకాకుళం

కేంద్రం ఇచ్చిన నిధులను తామిచ్చినట్లు చెబుతున్న ధర్మాన

Satyam NEWS
శ్రీకాకుళం – ఆమదాలవలస రోడ్డు విస్తరణ కోసం బిజెపి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్ర్చర్ ఫండ్ నుండి నలభై కోట్ల రూపాయలు 2018 లోనే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేటాయిస్తే, నేడు...
Slider విజయనగరం

ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టబోతున్నాం…!

Satyam NEWS
అధికారంలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులపై..”నమ్మకద్రోహం” పేరు తో అన్ని పోలీసు స్టేషన్ లలో కేసులు పెట్టబోతున్నామని బీజేపీ ఉత్తరాంధ్ర నేత, మాజీ ఎంఎల్సీ మాధవ్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కాలనీలో...