న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయి జీవితాన్ని గడిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ నేడు పదవి విరమణ చేయబోతున్నారు. ఏ న్యాయమూర్తి అయినా పదవి విరమణ చేయడం వార్త కాకపోవచ్చు కానీ...
ప్రొద్దుటూరులో టిడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సోములవారిపల్లె పోలాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్ ఆర్ జగనన్న కాలనీలో ఈ హత్య జరిగింది. ప్రత్యర్దులు నందం సుబ్బయ్య...
కడప జిల్లా నందలూరు లో రైతు సమస్యల పై శనివారం టీడీపీ ఆధ్వర్యంలో రైతు అఖిలపక్షల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు భత్యాల చెంగల రాయుడు ఆధ్వర్యం వహించారు. రైతులతో...
జగనన్న తోడు పథకానికి రుణాలు ఇవ్వలేదని బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన చినికి చినికి గాలివానలా మారింది. ఈ ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ఆర్థిక మంత్రి...
తూర్పు గోదావరిజిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య మరోసారి రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా...
టీడీపీ ఎంపీ కేశినేని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ కొంతమందికి కాంట్రాక్ట్లను పంచి పెట్టిందంటూ ట్వీట్ చేశారు. ఎవరెవరికి ఎంత కట్టబెట్టారో వివరాలు కూడా ప్రస్తావించారు. ‘నిన్న మొత్తం జగన్ మోహన్ రెడ్డి...
పేద దళిత వైసీపీ కార్యకర్తల భూము లను ధనిక వైసీపీ నేతలు అక్రమిస్తున్నారని బాధితులు సబ్ కలెక్టర్,రెవెన్యూ ,పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం పంచాయతీ కటారుపల్లె గ్రామంలో...
ఉత్తరాంధ్ర లోని మరీ ముఖ్యంగా విజయనగరం లో అధికార వైఎస్సార్సీపీ ,ప్రతిపక్ష టీడీపీల మధ్య ‘పన్నుల పెంపు’ అన్న అంశంపై మాటల యుధ్ధం జరుగుతోంది. టీడీపీ పేర్కొన్న అంశానికి బదులుగా అధికార వైఎస్సార్సీపీ నగర...
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం జనవరి 29న తేలనుంది. మీరు కరెక్టే చదివారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటో ఆ రోజుకు తేలిపోతుంది. ఆ రోజు ఢిల్లీ...
రాష్ట్ర వడ్డెర కార్మొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద హంగామా చేశారు. టోల్ ఫీజు చెల్లించాలన్న సిబ్బంది పై చేయిచేసుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్ ను నేను...