36.2 C
Hyderabad
May 15, 2024 16: 44 PM

Tag : Y S R Congress Party

Slider మహబూబ్ నగర్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

Satyam NEWS
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు  అమృత సాగర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్...
Slider ముఖ్యంశాలు

అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్న రాజ్యసభ సభ్యుడు

Satyam NEWS
మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఖరి ఆ పార్టీ ముఖ్య నాయకులకు మింగుడు పడటం లేదు. పలు వివాదాస్పద అంశాలను రెచ్చగొడుతున్న...
Slider అనంతపురం

కళ్యాణదుర్గంలో టీడీపీ సానుభూతిపరుడి ఇల్లు కూల్చివేత

Satyam NEWS
అన్ని హక్కు పత్రాలు ఉన్నా కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోత్సాహంతో అధికారులు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడి  ఇంటిని కూల్చివేయడం దారుణమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు...
Slider ముఖ్యంశాలు

పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి ఎన్నికలకెందుకు?

Satyam NEWS
వైసీపీ పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎందుకని వైసీపీ ఎంపీ కె.రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఎన్నికలు అంటే ఎందుకు భయపడుతున్నారని ఆయన వైసీపీ నాయకులను ప్రశ్నించారు. 151...
Slider ముఖ్యంశాలు

జీహెచ్ఎంసి ఎన్నికలలో జగన్ దారి ఎటు?

Satyam NEWS
జీహచ్ఎంసి ఎన్నికల ప్రకటన వెలువడగానే అన్ని పార్టీలూ చక చకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఎన్నికల కోసం కమిటీలు వేసుకుని ముందుకు వెళుతున్నాయి. తెలుగుదేశం పార్టీ,...
Slider కడప

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు ఒకరి మృతి

Satyam NEWS
కడప జిల్లా కొండాపురం మండలం పి అనంతపురంలో గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రామ సుబ్బారెడ్డి,ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముంపు చెక్కుల ఎంపిక సర్వేలో లో  ఈ ఘర్షణ మొదలైంది....
Slider తూర్పుగోదావరి

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఎమ్మెల్యే పది మందిలో దుర్భాషలాడటంతో ఒక మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగిన ఆ మహిళా వాలంటీర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది.  తూర్పుగోదావరి...
Slider శ్రీకాకుళం

కులాలను రెచ్చగొట్టింది తెలుగుదేశం వారే

Sub Editor
రాష్ట్రంలో కుల రాజకీయాలను పెంచి పోషించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు అన్న మాటలు ఖండిస్తున్నామని, ఒక వేలు ముందుకు చూపిస్తే 4 వేళ్ళు వెనక్కు చూపిస్తాయన్న...
Slider గుంటూరు

తాడికొండ ఎమ్మెల్యేకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని

Satyam NEWS
ఇటీవల వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన చలివేంద్రపు సురేష్, శృంగారపాటి సందీప్‌ల నుంచి తనకు ప్రాణాహాని ఉందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వారిద్దరు తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ, బెదిరిస్తున్నారని ఆమె గుంటూరులోని...
Slider ముఖ్యంశాలు

పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బందేంటి?

Satyam NEWS
రాష్ట్రంలో పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని యుశ్రారైకాపా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రభుత్వమే స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తే పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ పట్ల అనుమానం...