26.7 C
Hyderabad
April 27, 2024 09: 31 AM
Slider చిత్తూరు

తిరుపతి నగరంలో గోడకూలి వ్యక్తి మృతి

Satyam NEWS
చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని సంధ్య థియేటర్ వెనకవైపు నున్న పెద్దకాపు లేఅవుట్ లో గోడకూలి వ్యక్తి మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి పూజ బేకరీ నిర్వాహకుడు రత్నవేలు( 42)గా పోలీసులు గుర్తించారు....
Slider కడప

రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలు కరోనా వాహకాలు

Satyam NEWS
రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న వారం రోజుల కార్యాచరణలో భాగంగా రెండవ రోజు కడప అసెంబ్లీ తెదేపా ఇంచార్జ్ వి.ఎస్.అమీర్ బాబు  తన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ...
Slider తూర్పుగోదావరి

ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక ప్రాణం కోల్పోయిన జర్నలిస్ట్

Satyam NEWS
ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకపోవడంతో ఒక జర్నలిస్టు ఉసురు తీశారు. కరోనా బాధితులకు తగిన రీతిలో వైద్యం అందించడంలో విఫలమయిన ప్రభుత్వాసుపత్రి నిర్వాహకం ఇది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లో టీవీ5...
Slider ముఖ్యంశాలు

తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆన్ లైన్ క్విజ్

Satyam NEWS
సైబర్ బెదిరింపులు మీకు ముప్పుగా పరిణమిస్తున్నాయా? అనే అంశంపై తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ లోని సింబయాసిస్ లా స్కూల్, లీగల్ ఎయిడ్ సెంటర్ సంయుక్తంగా ఆన్ లైన్ క్విజ్ నిర్వహిస్తున్నారు....
Slider మెదక్

Exclusive: అక్రమ వెంచర్లకు ప్రజాప్రతినిధి అండ

Satyam NEWS
అక్రమ వెంచర్లకు, నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పఠాన్ చెరు నియోజకవర్గం. ఇక్కడ కొత్తగా ఏర్పడిన తెల్లాపూర్, అమీన్ పూర్ మున్సిపాలిటీలతో పాటుగా పఠాన్ చెరు రామచంద్రాపురం, జిన్నారం ఏరియాల్లో భారీగా అక్రమ...
Slider నల్గొండ

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి ఉద్యమం

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరిగే “సేవ్ ఇండియా” ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని సూర్యాపేట జిల్లా సి ఐ టి యు...
Slider సినిమా

రామ్ గోపాల్ వర్మ కార్యాలయంపై దాడి

Satyam NEWS
పవర్ స్టార్ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కించపరుస్తూ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ కారాలయంపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఎమ్మెల్యే కాలనీ లో...
Slider నిజామాబాద్

పండగలా ప్రారంభమైన పాఠ్యపుస్తకాల పంపిణీ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో  ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగలా ప్రారంభమైంది. బిచ్కుంద మండల కేంద్రంలో ఎంపీపీ అశోక్ పటేల్ పాఠ్య పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా హజ్గుల్లో సర్పంచ్ మారుతి...
Slider కవి ప్రపంచం

బోనాల పండుగ

Satyam NEWS
తెలంగాణ లో  బోనాల పండుగ పోచమ్మ తల్లికి జరిగే గొప్ప వేడుక అట్టహాసం గా, ఆర్భాటం గా జరిగే పండుగ జనమంతా భక్తి శ్రద్ధలతో జరిపే పండుగ!! అన్నీ కులాల ప్రజలు ఏకమై జరిపే...
Slider మహబూబ్ నగర్

కరోనా కాలాన్ని జీరో విద్యా సంవత్సరంగా ప్రకటించాలి

Satyam NEWS
విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే విద్యాబుద్ధులు ఎప్పుడైనా నేర్పించవచ్చు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా- విద్యా సంవత్సరం వృథా అవుతుందనీ, విద్యార్థులు నేర్చుకోవడంలో వెనుకబడుతారనీ ఇలాంటి ఆందోళనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్త...