గన్నవరం ఘటనలో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన తెలుగుదేశం పార్టీ నాయకులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా నిన్న బెయిల్ పై విడుదలైన తోట్లవల్లూరులోని గురుమూర్తి ఇంటికి...
మెడపై కత్తి పెట్టి ఆస్తులు లాక్కుంటుంటే రాష్ట్రానికి పెట్టుబడులెలా వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ అరాచకాల నుంచి వైసీపీ నేతల్ని కూడా తామే రక్షించాల్సి వస్తోందని విమర్శించారు. సీఎం జగన్...
ఐటీ రిటర్న్ లు ఉన్నాయనే సాకుతో పేదోళ్ల బియ్యం కార్డు పీకేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక విధానాన్ని నమ్మేదెవరో ఆయనే చెప్పాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు.విజయవాడ ప్రెస్ క్లబ్ లో...
వైసీపీలో మరో ధిక్కార స్వరం వినించింది. వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఘంటాపథంగా చెబుతుండగా వసంత...
ఆంధ్రాకు రావాలని ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని, పార్టీ ఆదేశిస్తే తాను ఏపి నుంచి పోటీకి సిద్ధమని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి చెప్పారు. ఆంధ్రాలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఆమె జగన్...
ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ అధికారులను ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా అభినందించారు. ఫిబ్రవరి 13 నుండి 17వ తేదీ వరకు మధ్యప్రదేశ్ లోని...
మార్చి14నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వైసీపీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. అలాగే మరో రెండు నెలల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నికల ఏడాది ఎలాగో పూర్తిస్ధాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే...
వివాదంలో ఉన్న 4,700 ఎకరాల అటవీ భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణవీధిలోని దేవాదాయ...
ఎటువంటి దురుద్దేశాలు లేకపోతే పట్టాభి మూడు వాహనాల నిండా మనుషులతో గన్నవరం ఎందుకు వచ్చాడు? అని కృష్ణ జిల్లా ఎస్.పి జాషువా ప్రశ్నించారు. గన్నవరం పరిణామాలపై ఆయన వ్యాఖ్యలు చేస్తూ పట్టాభిని పోలీసులు కొట్టారు...
రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు శుభవార్త చెప్పిందని ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజామ్ అన్నారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023...