గన్నవరం లో తీవ్రంగా నష్టపోయిన తెలుగుదేశం నాయకులపైనే కేసులు పెట్టి పోలీసులు రికార్డు సృష్టించారు. హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అదృశ్యం అయ్యారు. గన్నవరంలో వైకాపా విధ్వంస కాండ జరిగింది. ఈ విధ్వంసకాండను పరిశీలించేందుకు ఆయన గన్నవరం వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరిగింది. విధ్వంసకాండ సృష్టించిన...
రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు, సర్పంచుల సమస్యలపై నేడు కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఏలూరు సిటీలోని, పాత...
మంగళగిరి NRI కాలేజీని పక్కన ఉన్న 80 కోట్ల రూపాయల విలువగల దళితుని భూమిని దొంగచాటుగా అన్యాయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆక్రమించుకున్నారని సమతా సైనిక్ దళ్ ఆరోపించింది. సోము వీర్రాజు...
మూడు రాజధానుల ముసుగు తొలగిపోయింది. మేక తోలు కప్పుకున్న పులుల నిజ స్వరూపం బయట పడింది అని వ్యాఖ్యానించారు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళశాల మైదానంలో జరగనున్నగ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్(ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు)కు విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం...
రాష్ట్రంలో ఉన్న నలుగురు మహిళా మంత్రులు సఖ్యత లేకుండా వ్యవహరిస్తుండటంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మహిళా సమస్యలు ప్రస్తావనకు వచ్చినప్పుడు కానీ, ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పుడు కానీ నలుగురు...
మూడు రాజధానుల నిర్ణయం వల్ల అమరావతి నిర్మాణం ఆగిపోయిందని, జధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంటులో ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో రాష్ట్రపతికి ధన్య వాదాలు తెలిపే...
మహిళా సాధికారత, మహిళా భద్రతపై ప్రజలకు అవగాహనా కల్పించడానికి నవంబర్ 1, 2022 తేదీన మధ్య ప్రదేశ్ నుండి ఆల్ ఇండియా సైకిల్ టూర్ ప్రారంభించి 25 వేల కిలోమీటర్లు పూర్తి చేయాలనే సంకల్పంతో...
మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లమోతు మధుబాబు అనే వ్యక్తిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మైలవరం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...