36.2 C
Hyderabad
April 27, 2024 21: 47 PM

Tag : Mahasivaratri

Slider ఆధ్యాత్మికం

మహాశివరాత్రి ప్రత్యేకం…… శివయ్యకు అభిషేకం ఎందుకు చేయాలో తెలుసా…?

Satyam NEWS
మహా శివరాత్రి సందర్భంగా విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగ కర్త జ్యోతిష  మహోపాధ్యాయ డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి, ఎమ్మెస్సీ (గణితం), ఎం.ఏ (జ్యోతిషం-గోల్డ్‌మెడల్‌), ఎం.ఏ (ఫలిత జ్యోతిషం), పిజి...
Slider ఆధ్యాత్మికం

శివరాత్రి నాడే శని త్రయోదశి: వివిధ రాసుల వారిపై ప్రభావం ఏమిటి?

Satyam NEWS
మహా శివరాత్రి సందర్భంగా విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగ కర్త జ్యోతిష  మహోపాధ్యాయ డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి, ఎమ్మెస్సీ (గణితం), ఎం.ఏ (జ్యోతిషం-గోల్డ్‌మెడల్‌), ఎం.ఏ (ఫలిత జ్యోతిషం), పిజి...
Slider గుంటూరు

కోటప్పకొండ తిరుణాల కోసం ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
ఈనెల 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండలో జరగనున్న త్రికోటేశ్వరస్వామి తిరుణాళ్లకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి.శ్రీనివాసరెడ్డి తో కలసి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి...
Slider గుంటూరు

మహాశివరాత్రి కి ఆర్టీసీ ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఏ పీ ఎస్ ఆర్ టి సి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు నరసరావుపేట డిపో నందు ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగినది. ఈ కార్యక్రమంలో నెల్లూరు...
Slider తూర్పుగోదావరి

శివనామస్మరణతో మారుమోగిన పాదగయ క్షేత్రం

Satyam NEWS
తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన పిఠాపురం పాదగయలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు మంగళవారం తెల్లవారుజాము నుండి పుణ్య స్నానాలకు పోటెత్తారు. అనంతరం భక్తిశ్రద్ధలతో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
Slider విజయనగరం

పరమశివుని ఆశీస్సులు ప్రతీ ఒక్కరిపై ఉండాలి

Satyam NEWS
లయకారుడు,  నిర్వికారుడు పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని ఏపీలోని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. మహాశివరాత్రి సందర్భంగా నగరంలో ని  బాబామెట్ట లో ఉన్న శివ పంచాయతన ఆలయం ఏడు...
Slider ఆధ్యాత్మికం

శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాల లో ఘనంగా మహాలింగార్చన

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పాఠశాల అధ్యాపకులు వేద...
Slider రంగారెడ్డి

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాల్లో, శివాలయాల్లో ఆధ్యాత్మికత శోభను సంతరించుకున్నాయి. కీసరగుట్ట లోని రామలింగేశ్వర ఆలయ శైవ క్షేత్రం  శివరాత్రి నాడు ఆధ్యాత్మికత శోభతో అలరారుతుంది. శివరాత్రి సందర్భంగా  తెల్లవారు జాము...
Slider విజయనగరం

రామ‌తీర్ధంలో శైవ క్షేత్రాన్ని సంద‌ర్శించిన విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS
ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌సిద్ది గాంచిన రామ‌తీర్ధంలోని శైవక్షేత్రంలో  మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినంవేళ శివ‌య్య‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పొటెత్తారు. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్బంగా రామ‌తీర్ధం పుణ్య‌క్షేత్రాన్ని పోలీస్ బాస్ దీపిక  సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా రామ‌తీర్దంలోని కోదండ‌ రామాల‌యం..ఆ...
Slider ప్రత్యేకం

శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

Sub Editor 2
తెలంగాణ రాష్ట్రంలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి.   మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మంగళవారం తెల్లవారుఝాము నుంచే భక్తులు అలయాలకు చేరుకొని ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. మరో వైపు రాజకీయ నేతలు కూడా ప్రత్యేక పూజలు...