25.7 C
Hyderabad
May 9, 2024 07: 09 AM

Tag : YSR Congress Party

Slider గుంటూరు

పల్నాడు జిల్లాలో రెడ్డి కులస్తుల మధ్య పెరిగిన అగాథం

Satyam NEWS
వర్గ పోరుతో అధికార వైసీపీ పల్నాడు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారనే వార్తలు ఇక్కడ...
Slider కర్నూలు

వైసీపీ నేతల దౌర్జన్యానికి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జాన్యానికి నిరసనగా మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నంద్యాల జిల్లా లో ఈ దుర్ఘటన జరిగింది. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట రవికుమార్ అనే వ్యక్తి ఒంటిపై డీజల్...
Slider గుంటూరు

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీకి పరాజయం

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేట బార్ అసోసియేషన్ ఎన్నికలలో వైసీపీ మద్దతు దారులకు షాక్ తగిలింది. వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది గాలి జయప్రకాష్ ఈ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మెదరమెట్ల...
Slider గుంటూరు

అంబటికి చెక్: సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడిపై అనునిత్యం అసభ్య పదజాలంతో వ్యాఖ్యానాలు చేసే మంత్రి అంబటి రాంబాబుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అంబటి...
Slider చిత్తూరు

అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుపై మంత్రి విమర్శ

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానంలో తనకు జరిగిన అవమానంపై వ్యాఖ్యానించిన వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గీత దాటి...
Slider కృష్ణ

వైసీపీలో మరో ధిక్కార స్వరం

Satyam NEWS
వైసీపీలో మరో ధిక్కార స్వరం వినించింది. వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఘంటాపథంగా చెబుతుండగా వసంత...
Slider నెల్లూరు

ఆదాలకు మద్దతు కోసం గుంపులుగా జనం

Satyam NEWS
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మద్దతు తెలిపేందుకు జనం గుంపులుగా తరలివస్తున్నారు. సన్మానాలు, సత్కారాలు చేసి సంతోష పడిపోతున్నారు.  ఆదాల నివాసం వీరి కారణంగా కిక్కిరిసి...
Slider చిత్తూరు

రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆర్థిక సాయం

Bhavani
చిత్తూరు జిల్ల నగరి కి చెందిన ఒక వ్యక్తికి క్యాన్సర్ సోకినట్లు తెలియడంతో రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సాయం చేసింది. వడమాలపేట దాసరి వీదికి చెందిన తులసి తనకి క్యాన్సర్ సోకిందని రాంప్రసాద్...
Slider ప్రత్యేకం

తిరుగుబాటు ఎంపిని ముందుగా కలిసిన జస్టిస్ నజీర్

Bhavani
ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా నియమితుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే వారందరిని కాదని...
Slider ప్రత్యేకం

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాగుంట

Bhavani
ఢిల్లీ ప్రభుత్వం మద్యం విధాన రూపకల్పనలో రూ.వంద కోట్లు చేతులు మారాయని ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ కీలక...