37.2 C
Hyderabad
April 26, 2024 20: 31 PM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

కన్నా చేరికతో కొత్త ఉత్సాహంతో తెలుగుదేశం

Satyam NEWS
బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేరికతో తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం తమకు...
Slider సంపాదకీయం

ఏపి బీజేపీ ఖాళీ: వరుస పెట్టి బయటకు వెళ్తున్న నేతలు

Satyam NEWS
రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దెబ్బకు ఏపి బీజేపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు...
Slider సంపాదకీయం

ఎమ్మెల్సీల్లో అన్యాయం: భగ్గుమన్న బ్రాహ్మణ, వైశ్య కులాలు

Satyam NEWS
అత్యధికంగా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే సమయంలో కూడా అధికార వైసీపీ బ్రాహ్మణ, వైశ్య కులాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల ఆ కులాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకటి రెండు స్థానాలు భర్తీ...
Slider సంపాదకీయం

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ?

Satyam NEWS
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారనే వార్తలు వైసీపీ మంత్రుల గుండెల్లో గుబులు రేపుతున్నది. ప్రస్తుతం ఉన్న మంత్రులలో నలుగురికి ఉద్వాసన పలుకుతారని కూడా చర్చించుకుంటున్నారు....
Slider సంపాదకీయం

కోమటిరెడ్డి ని ఇంకెంత కాలం భరిస్తారు….?

Satyam NEWS
ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై నీళ్లు చల్లుతున్న కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంత కాలం ఉపేక్షిస్తారు? ఈ ప్రశ్న తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని...
Slider సంపాదకీయం

డీజీపీ సునీన్ కుమార్ పై చర్య తీసుకోక తప్పదా?

Bhavani
కొద్ది కాలం కిందటి వరకూ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో అత్యంత కీలక పాత్ర పోషించి డిజిపి గా ప్రమోషన్ పొందిన సీఐడీ విభాగం మాజీ చీఫ్ పి వి సునీల్ కుమార్ పై జగన్...
Slider సంపాదకీయం

అత్యంత వీర విధేయుల పనితీరే బాగాలేదు

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత వీర విధేయులుగా నటించే నాయకులు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మాత్రం నిర్వహించలేదు. అత్యంత విధేయత ప్రదర్శించే ఈ నాయకులే జగన్...
Slider సంపాదకీయం

ఉలిక్కిపడుతున్న వైసీపీ నేతలు: నోరు మెదపని బీజేపీ నేతలు

Satyam NEWS
ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరెస్టు అయినా ఆ విషయంపై ఏపిలోని అధికార పార్టీ ఏ వ్యాఖ్యా చేయలేదు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాగుంట...
Slider సంపాదకీయం

జగనాసుర రక్త చరిత్ర బహిరంగం పుస్తకంతో జనంలోకి ‘దేశం’

Bhavani
నారాసుర రక్త చరిత్ర పేరుతో వార్తలు ప్రచురించి గత ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందిన వైసీపీకి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దీటైన సమాధానం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అనే...
Slider సంపాదకీయం

లాజిక్కులు లేని ‘‘విశాఖపట్నం కథలు’’

Bhavani
రాజధాని అమరావతిని చంపేసి విశాఖపట్నం వెళ్లిపోవాలన్న కోరికకు ఇంత పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని ఎవరూ ఊహించలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన కానీ, విశాఖను రాజధానిగా చేసే ప్రతిపాదన కానీ తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం...