ఓటమి భయంతో చరిత్రలో లేని విధంగా వైసీపీ దొంగ ఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు...
రేప్ కేసు నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం ములుగు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చారు. ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ...
ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్...
ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న జగన్ సర్కార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకొని వచ్చాం ఇక అక్రమాలు సాగనివ్వం అని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది....
అంగన్వాడీల 11 డిమాండ్లలో ఇప్పటికే 10 పరిష్కరించామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మిగిలిన ఒక్కటి కూడా 3 నెలల తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ...
ఆర్ఎస్ఎస్ స్థాపన జరిగి దాదాపు 95 ఏళ్లు పూర్తయినా నేటికి సంఘ్ లక్షల శాఖలతో దేశ సమగ్రత, హిందూ వైభవానికై ఫలాఫేక్ష ఆశించకుండా పని చేస్తోందని ఆర్ఎస్ ఎస్ క్షేత్ర సహ ప్రచారక్ భరత్...
బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆరెస్ కు బుద్ది రాలేదు.. నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారు…. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆరెస్ దోచుకుంది. బీఆరెస్...
త్వరలో జనంలోకి వెళ్లాలని నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడిని సీఎం జగన్ రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అరెస్టు చేసిన తర్వాత ఎంతో మంది వేదనతో...
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో...