31.7 C
Hyderabad
May 2, 2024 09: 11 AM

Category : Slider

Slider ఆధ్యాత్మికం

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

Satyam NEWS
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు : సూర్యప్రభ వాహనం ...
Slider ప్రత్యేకం

కిడ్నీ బాధితురాలికి జర్నలిస్టుల ఆర్ధిక సాయం

Satyam NEWS
గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని ఇందిరా నగర్ లో ఊట్ల సత్యవతి అనే మహిళ రెండు కిడ్నీలు చెడిపోవటం తో ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా తన  వైద్య ఖర్చులకు సాయం అందించాలని...
Slider పశ్చిమగోదావరి

ప్రాణాలకు తెగించి బాలిక ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్

Satyam NEWS
కాలువలోకి దూకి ఆత్మహత్య యత్నంకు ప్రయత్నించిన 16 ఏళ్ల బాలికను అత్యంత చాకచక్యంగా ప్రాణాలకు తెగించి ఒక జర్నలిస్ట్ కాపాడిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో చోటుచేసుకుంది. తణుకు పట్టణ...
Slider కరీంనగర్

గంజాయి సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదు

Satyam NEWS
గంజాయి సరాపరా చేసిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీపీ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. రామగుండం పోలీసు కమిషనర్ కార్యాలయంలో మంచిర్యాల ,పెద్దపల్లి జోన్ పోలీస్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులుతో గంజాయి, ఇతర...
Slider విజయనగరం

గంజాయి కేసులు: పట్టుబ‌డ్డ నిందితుల‌పైనే దృష్టి పెట్టిన విశాఖ రేంజ్ ఐజీ….!

Satyam NEWS
ఇటీవ‌లే డిప్యూటీ ఇన్స్పెక్ట‌ర్ ఆఫ్ జ‌నర‌ల్ నుంచీ ఐజీగాప‌దోన్న‌తి పొందిన  విశాఖ రేంజ్ ఐజీ రంగారావు  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  నాలుగు పీఎస్ ల‌ను ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. ఈ మేర‌కు న‌గ‌రంలోని  దిశా మహిళా పోలీసు...
Slider ముఖ్యంశాలు

రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS
నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న వంచనపై దేశ వ్యాప్తంగా విద్రోహ దినం పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా నరసరావుపేట మునిసిపల్ కార్యాలయం నుండి...
Slider వరంగల్

మేడారం జాతర కోసం పకడ్బందిగా పార్కింగ్ ఏర్పాట్లు

Satyam NEWS
మేడారం జాతర ను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 34 వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సోమవారం...
Slider మెదక్

సిద్దిపేటలో గన్ పాయింట్ లో రూ.43 లక్షల దోపిడి

Satyam NEWS
స్థలం రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చిన వారి నుంచి గన్ పాయింట్ లో భారీ దోపిడి చేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది....
Slider మహబూబ్ నగర్

గర్భిణీ స్త్రీలకు రక్త హీనత సమస్య రాకుండా చూడాలి

Satyam NEWS
రక్త హీనతతో బాధపడుతున్న ప్రతి గర్భిణీ మహిళను ఆరోగ్యవంతులుగా మార్చేందుకు వైద్య ఆరోగ్య,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ మను...
Slider ప్రత్యేకం

తగ్గేదే లే: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు

Satyam NEWS
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. పిఆర్సీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ నేడు ముఖ్యమంత్రితో సమావేశం అయింది. అనంతరం మంత్రి బొత్స...