ఒక కేసు కీలకమైన దర్యాప్తు స్థాయిలో ఉన్నది…. ఇంకో కేసు లో అఫిడవిట్ దాఖలు చేయాలి…. ఈ రెండు కేసుల్లో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది. ఏపిలో ఒక్కటేమిటి అన్నీ విచిత్రాలే కదా అనుకుంటున్నారా? ఇది మరింత విచిత్రమైనది. రాష్ట్ర వ్యాప్తంగా 800కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది....
అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో కుట్రకోణం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలను ఎంతో మంది ప్రజలు నమ్మారు. కమ్మ కులానికి చెందిన వారు అక్కడ భూములు పెద్ద ఎత్తున కొనుగోలు...
కింది నుంచి పై స్థాయి వరకూ వ్యతిరేకంగా వస్తున్న కోర్టు తీర్పులు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, ఐఏఎస్ అధికారులు బెంబేలెత్తతున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కోర్టుల్లో నిలబడటం లేదు....
పార్టీ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ టీఆర్ఎస్ కు సరైన నాయకత్వం లేదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నే నిజమనిపిస్తున్నది. కొత్తలో తెలుగుదేశం పార్టీ నుంచి భారీ ఎత్తున...
ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఎట్టకేలకు విద్యార్ధుల తల్లిదండ్రులు విజయం సాధించారు. ఈ విజయం ఏదో అలవోకగా సిద్ధించలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని అత్యంత తీవ్రమైన పదజాలంలో హెచ్చరికలు జారీ చేయడం వల్ల...
కరోనా విషయంలో మీడియా పాత్రపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వ పరంగా జరిగిన తప్పిదాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూడ్చలేని అగాధం...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే ఏమని తిట్టాలో కూడా అర్ధం కావడం లేదు. తెలంగాణ లోని 119 నియోజకవర్గాలలో ఇంకా 20 నుంచి 25 శాతం ఓటు బ్యాంకు ఇంకా ఆ పార్టీకి...
అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రద్దయిన ఢిల్లీ పర్యటనను మళ్లీ అకస్మాత్తుగా ఎందుకు పునరుద్ధరించుకున్నారు? ‘యల్లో మీడియా’ విస్తృతంగా ప్రచారం చేసినట్లు బెయిల్ రద్దు వ్యవహారమే ముఖ్య కారణమా?...
కరోనా కు కృష్ణపట్నం ఆనందయ్య మందుకు అద్భుతమైన స్పందన వచ్చింది. అది మందూ కాదో తెలిసిన వాళ్లూ తెలియని వాళ్లూ కూడా ఆనందయ్య మందుకు మద్దతు ఇచ్చారు. ఎంతో మంది ప్రజలు కృష్ణపట్నం తరలి...