16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ని..జైలు కు పంపించాలని టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాద...
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య మెజారిటీతో గెలవడం తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెల్లుబికింది. తాజా రిజల్టుతో తెలంగాణలోనూ తమ పార్టీ గెలుపు ఖాయమనే జోష్ శ్రేణుల్లో నెలకొన్నది. రాష్ట్రాన్ని...
రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస, రావణ పాలనను సమిష్టిగా ఎదుర్కొందాం. రామలక్ష్మణుల మాదిరిగా తెలుగుదేశం , జనసేన పార్టీలు కలిసిపోయాయి. టిడిపి, జనసేన పార్టీలతో బిజెపి కూడా కలిస్తే అద్భుతంగా ఉంటుంది. రామలక్ష్మణులకు తోడుగా హనుమంతునివలే ...
త్వరలో రాష్ట్రంలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమే. తెలుగుదేశం, జనసేన పార్టీలో మధ్య కచ్చితంగా పొత్తు ఉంటుంది. మూడవ పార్టీ తో కూడా పొత్తు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే మూడవ పార్టీతోను పొత్తు...
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ యూకే పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు,...
సరస్వతీ కటాక్షానికి ఆర్థిక అసమానతాలు అడ్డుగోడలు కావు అని నిరూపించింది.ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ యం పి సి లో 991 మార్కులు సాధించిన ఆ విద్యార్థిని కార్పొరేట్ విద్యకు సర్కార్ చదువు సవాల్ విసిరిలే...
జగనన్నకు చెబుదాం అనే పనికిమాలిన కార్యక్రమంలో ఫోన్లు పలకడం లేదని అధికార వైసీపీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఎన్నో సార్లు ప్రయత్నించా కానీ ఫోన్ మాత్రం ఎంగేజ్ లోనే...
వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 34 స్పెషాలిటీ...
ఊరందరిదీ ఒక బాధ అయితే, ఉలిపి కట్టెది మరొక బాధ అన్నట్లు, రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్ర తిరోగ వృద్ధిపై, అస్తవ్యస్త వైకాపా పాలనపై, విభజన హామీల సాధనా వైఫల్యాలపై, రాజధాని లేని దుర్మార్గం పై...
ఇటీవలే ఏపీ రాష్ట్రంలో 72 మంది డీఎస్పీ లకు నియమిస్తూ జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసు శాఖ…డీజీపీ ఆదేశాలతో ఉత్తర్వులు ఇస్తే తాజాగా ఒకే సారి వెయింటింగ్ లో ఉన్న 25 మంది డీఎస్పీ...