29.2 C
Hyderabad
May 10, 2024 01: 00 AM

Category : సంపాదకీయం

Slider సంపాదకీయం

వై ఎస్ విజయలక్ష్మి దారి ఎటు?

Satyam NEWS
చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా వెళ్లగొట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు తన కుటుంబాన్ని చంద్రబాబు చీల్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తన కుటుంబాన్ని చంద్రబాబు చీల్చాడు అనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా తన సోషల్...
Slider సంపాదకీయం

కేశినేని నాని పోవడంతో ఊపిరి పీల్చుకున్న తెలుగుదేశం

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగా వేచి చూసే ధోరణి అమలు చేయడం లేదు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించని వారిని, పార్టీలోని ఇతర నాయకులతో కలిసి పని చేయడం ఇష్టం లేని...
Slider సంపాదకీయం

సొంత చెల్లెలిపై దుష్ప్రచారం మొదలు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా

Satyam NEWS
వై ఎస్ షర్మిల చేస్తున్న పని ఏ మాత్రం నచ్చని జగన్ రెడ్డి సొంత చెల్లెలు అయినా కూడా ఆమె పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలు పెట్టాడు. సొంత చెల్లెలు అయినా సరే...
Slider సంపాదకీయం

చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో నిజం ఎంత?

Satyam NEWS
ఏపీలో తాజాగా చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్ధ చేపట్టిన సర్వేలో ప్రజలు అనూహ్యంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్ధ ఇచ్చిన నివేదిక చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనాలు మొదలయ్యాయి.   చాణక్య స్ట్రాటజీస్ సర్వే...
Slider సంపాదకీయం

మాజీ సీఎం కేసీఆర్ బీజేపీ వైపు చూస్తున్నారా?

Satyam NEWS
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోతే ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటా అని ఆయనే చెప్పాడు కదా? మరేం చేస్తాడు…. అదే చేస్తాడు అనుకుంటున్నారా? కచ్చితంగా అది కాదు...
Slider సంపాదకీయం

బీజేపీకి కౌంటర్ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్

Satyam NEWS
బీఆర్ఎస్ పార్టీ తన ముఖచిత్రాన్ని మార్చుకోవాలని చూస్తున్నదా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని చూసే అవకాశమే...
Slider సంపాదకీయం

వైసీపీ కి కష్ట కాలం: టీడీపీలో చేరడానికి క్యూ

Satyam NEWS
ఏమైందో తెలియదు కానీ వైసీపీ నాయకుల మనసు విరిగిపోయింది. దాంతో చాలా మంది పార్టీ మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీలో ఉండటం వల్ల తమకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదనేది వారి అభిప్రాయంలా కనిపిస్తున్నది....
Slider సంపాదకీయం

యువగళం సభతో ఉలిక్కిపడ్డ తాడేపల్లి ప్యాలెస్‌

Satyam NEWS
యువగళం నవశకం సభ విజయవంతంగా ముగిసింది. టీడీపీ పసుపు జెండాలు, జనసేన ఎరుపు జెండాలతో సభా ప్రాంగణమంతా పసుపు కుంకుమ వర్ణంతో నిండిపోయింది. టీడీపీ జనసేన పొత్తు చరిత్రాత్మకం అని, ఇది రాష్ట్రానికి అవసరమని...
Slider సంపాదకీయం

నిధుల కోసం కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు

Satyam NEWS
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ కాంగ్రెస్ పార్టీ తాజాగా చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ మాత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 138...
Slider సంపాదకీయం

గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులపై సీఎం రేవంత్ న్యాయవిచారణ చేయిస్తారా?

Satyam NEWS
హత్యలు, కిడ్నాప్‌లు, భూకబ్జాలతో తెలంగాణ రాష్ట్రాన్ని వణికించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి? నయీం ఆస్తులు అలానే ఉన్నాయా? పరాధీనం అయ్యాయా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నయీం ఆస్తులపై సస్పెన్స్ విడివడేలా రేవంత్...