ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఎలా తగ్గించాలి? మరీ ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్నకు బిజెపి, వైసీపీలు భారీ కసరత్తే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది....
భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి రమణ నియమితులు కాబోతున్నారు. ఇది తెలుగు వారంతా సంతోషించదగిన అంశం. ఎందుకంటే దాదాపుగా 55 సంవత్సరాల తర్వాత ఒక తెలుగు వ్యక్తి ఆ స్థానాన్ని...
ఎన్నికలు జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్ ఎల్ సి స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించడం ఆషామాషీగా జరిగింది కాదు. అభ్యర్ధుల ఎంపిక నుంచి పోలింగ్ వరకూ ఆ పార్టీ తీసుకున్న జాగ్రత్తలు విజేతగా నిలబెట్టాయి....
ఏదైనా నేరం జరిగినప్పుడు సమాచారం అందగానే పోలీసులు అక్కడకు వెళతారు. వారు ప్రాధమిక సమాచారాన్ని సేకరించి నేర తీవ్రతను బట్టి ఆధారాలను సేకరించే నిపుణులను పిలుస్తారు. నిపుణులు ఆధారాలు సేకరించిన తర్వాత నేరానికి సంబంధించిన...
‘‘అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది… నన్నేం పీకలేకపోయారు’’ అంటూ చంద్రబాబునాయుడు మునిసిపల్ ఎన్నికల ప్రచారం లో చేసిన సవాల్ కు సమాధానం అన్నట్లు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై కేసు బిగించారు. పాలనాపరమైన...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బేస్ కదలిపోతున్నది. ఇప్పటికే పోయింది పోగా మిగిలింది కూడా పోతున్నది. ఇదేదో కొండా విశ్వేశ్వరరెడ్డి వెళుతున్నాడని చెబుతున్నది కాదు. తెలంగాణ లో తిష్ట వేసుకు కూర్చున్న టీఆర్ఎస్ పార్టీని సవాల్...
తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తే కమలం వికసిస్తుందని భావించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కొత్త పాఠం నేర్పి ఉండాలి. రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అనే బేసిక్...
151 సీట్లు…. తిరుగులేని అధికారం…. మడం తిప్పని నాయకత్వం… రాజకీయంగా ఎవరూ తిరుగుబాటు చేసే అవకాశం కూడా లేని పటిష్టమైన పార్టీ యంత్రాంగం…. అయితే ఎందుకు ఈ అశాంతి? తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో...
విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా అన్యాయం చేసేందుకే బిజెపి కృతనిశ్చయంతో ఉంది. అందులో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం నుంచి ఇప్పటి విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయడం వరకూ...
ఎవరిపైకి వదిలిన బాణమో తెలియదు కానీ సూటిగా గుచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుడిగా చాలా కాలం పాటు పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి వి...