26.7 C
Hyderabad
May 3, 2024 07: 04 AM

Category : జాతీయం

Slider జాతీయం

సీఆర్ఫీఎఫ్ అమరులకు రూ.35 లక్షల ఎక్స్ గ్రేషియా

Sub Editor
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరణించిన జవాన్ల కుటుంబాలకు అందించే ఎక్స్-గ్రేషియా మొత్తాన్ని పెంచింది. ఇక నుంచి వారి కుటుంబాలకు రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం యుద్ధంలో మరణించిన...
Slider జాతీయం

ఒడిషాలో సీఎం కాన్వాయ్‌పై బిజేవైఎం కోడిగుడ్ల దాడి

Sub Editor
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ కాన్వాయ్​ పై గుడ్ల దాడి జరిగింది. పూరీలో రూ.331 కోట్ల శ్రీ జగన్నాథ్‌ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా...
Slider జాతీయం

పేదవాడి ఆకలి తీర్చేందుకు .. మోడల్ కమ్యూనిటీ కిచెన్

Sub Editor
ఆకలితో చనిపోతున్న ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. దేశవ్యాప్తంగా మోడల్ కమ్యూనిటీ కిచెన్‌ పథకానికి తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇదిలావుంటే, సామాజిక వంటశాలల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ఏకరూప...
Slider జాతీయం

ఢిల్లీ ఎయిమ్స్ లో కొత్త ఫంగస్ వ్యాధి.. ఇద్దరి మరణం

Sub Editor
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఫంగస్ కొత్త జాతిని గుర్తించారు. ఆస్పెర్‌గిల్లస్ లెంటులస్(Aspergillus lentulus) అనే ఈ ఫంగస్ దేశంలోనే తొలిసారిగా కనిపించడం ఎయిమ్స్(AIIMS) వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది....
Slider జాతీయం

జైపూర్‌ స్కూల్ లో కరోనా .. 11 మందికి పాజిటివ్‌

Sub Editor
రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొత్తం 11 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు....
Slider జాతీయం

నటి సయోనిఘోష్‌ అరెస్ట్‌.. త్రిపురలో బీజేపీ టీఎంసీ వార్

Sub Editor
బెంగాల్‌ తరహా లోనే త్రిపురలో కూడా బీజేపీ -తృణమూల్‌ కాంగ్రెస్ మధ్య వార్‌ నడుస్తోంది. త్రిపుర రాజధాని అగర్తలా లో మహిళా పోలీసు స్టేషన్‌ లోనే తృణమూల్‌ కార్యకర్తలపై దాడి జరగడం సంచలనం రేపింది....
Slider జాతీయం

రాజస్థాన్‌ కేబినెట్‌లో 15 మందికి కొత్తగా అవకాశం

Sub Editor
రాజస్థాన్‌లో ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు సచిన్‌ పైలట్‌ . అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో పైలట్‌ వర్గానికి చెందిన ఐదుగురికి మంత్రిపదవులు దక్కాయి. కొత్తగా 15 మంది ప్రమాణం చేశారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో...
Slider జాతీయం

అయ్యప్ప దర్శనానికి మళ్లీ బ్రేక్.. భారీ వర్షాలే కారణం

Sub Editor
శబరిమలలో భక్తుల సందడి మొదలైంది. కేరళ సహా దేశ వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. అయితే, కేరళతో పాటు.. పొరుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో...
Slider జాతీయం

నమ్మితే నట్టేటా ముంచారు.. రూ.55 లక్షల పైగా దోపిడీ

Sub Editor
బెంగళూరుకు చెందిన శ్రీధర్(47) వృత్తిరీత్యా అకౌంటెంట్. అయితే, వీరి ఇంటికి కాపలాగా సెక్యూరిటీ గార్డును కృష్ణ ను నియమించుకున్నారు. ఇంట్లో పనిమినిషిగా అతని భార్య జానకికి పెట్టుకున్నారు. వీరిద్దరూ ఉండేందుకు ఇంట్లోనే ఓ గదిని...
Slider జాతీయం

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ ఆస్తుల వేలానికి నిర్ణయం

Sub Editor
టెలికం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌కు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటించింది. అయితే రాష్ట్ర, జిల్లా, ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థలాలను విక్రయించాలని కేంద్ర సర్కార్‌ నిర్ణయించింది. అయితే...