అసలే అంతంత మాత్రంగా ఉన్న బిజెపి జనసేన సంబంధాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అపరిపక్వ ప్రకటనలతో ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంటున్నాయి. తిరుపతి లోక్ సభ స్థానం నుంచి తామే పోటీ చేస్తున్నామని...
ఏపీలో దేవాదాయ శాఖ పనితీరుపై సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయాలపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతికి 56 కి.మీ.ల దూరంలోని...
తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నాయకురాలు, పంచాయితీ ఎన్నికల అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్రెడ్డి మరణం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు, తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఇంటిపై దాడి….. పంచాయితీ ఎన్నికలకు...
పంచాయితీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై బహుముఖ ప్రచారం చేసిన అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైన విషయాన్ని మర్చిపోయింది. కేవలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ ను అగౌరవ పరిచేందుకు...
పే రివిజన్ కమిషన్ (వేతన సవరణ కమిషన్) కు విలువ తగ్గిస్తున్నది ఎవరు? పీఆర్సీకి సారధ్యం వహిస్తున్నవారా? ఉద్యోగ సంఘాల వారా? రాష్ట్ర ప్రభుత్వమా? వేతన సవరణ కమిషన్ కు విలువ తగ్గిస్తున్నది కచ్చితంగా...
రైతు సమస్యను రాజకీయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న శక్తులు రిపబ్లిక్ డే ను బాగా వాడుకున్నాయి. రైతులు ఆందోళన చేస్తున్నట్లు కనిపిస్తున్నా ఇది కచ్చితంగా రాజకీయ దురుద్దేశ్యంతో నడిపిస్తున్న ఉద్యమంగానే చెప్పవచ్చు. అమాయకులైన రైతులను...
విభిన్న భాషలూ, మతాలూ, సంప్రదాయాల సంగమమైన విశాల భారతాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రపంచ చరిత్ర లోనే ఇదొక అద్వితీయమైన విషయం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వలస పాలన నుంచి...
న్యాయమూర్తులు మారడంతో ఇక నుంచి తీర్పులు తమకు అనుకూలంగా వస్తాయని భావించి బాహాటంగా సంతోషం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సుప్రీంకోర్టు తీర్పు మింగుడు పడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు...
కమిషనర్ ఉద్యోగులకు జీతాలూ ఇవ్వరు, వారి సర్వీసు నిబంధనలను యజమాయిషీ కూడా చేయరు. ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పని చేసేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కింద. అందువల్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ...
ఒక వ్యక్తి తన మాట కాదని పదవిలో కొనసాగుతున్నారన్న ఒకే ఒక కారణంతో రాజకీయంగా అందివచ్చిన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోల్పోతున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న...