విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా అన్యాయం చేసేందుకే బిజెపి కృతనిశ్చయంతో ఉంది. అందులో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం నుంచి ఇప్పటి విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయడం వరకూ...
ఎవరిపైకి వదిలిన బాణమో తెలియదు కానీ సూటిగా గుచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుడిగా చాలా కాలం పాటు పని చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి వి...
విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఎంతో శక్తిమంతుడు. ఆయనకు ఎన్నో రకాల అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఆయన రాజశ్యామల యాగం చేస్తున్నందున ఆంధ్రపదేశ్ రాష్ట్రం అప్పులు లేకుండా ఎంతో సుభీక్షంగా ఉంది. ఆయన...
వై ఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పై టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికతను ప్రశ్నించినా కూడా షర్మిలపై టీఆర్ఎస్ నాయకులు పల్లెత్తు మాట అనలేదు. ఎందుకో… తెలియడం లేదు....
గతంలో ‘‘పగ సాధిస్తా’’ అని ఒక సినిమా విడుదలైంది….. ఇప్పుడు కనిపిస్తున్నది….. రేణిగుంట ఎయిర్ పోర్టులో నేడు జరిగిన సంఘటన చూస్తే ఆ సినిమా టైటిల్ గుర్తుకు వచ్చింది. 2017 జనవరి 26న ప్రతిపక్ష...
పెరుగుతున్న పెట్రోలు ధరల మధ్య ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే బీజేపీ అదృష్టం ఏమిటంటే ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఉనికి కూడా లేదు. అందువల్ల ఆ పార్టీకి...
అసెంబ్లీలో తీర్మానం చేస్తే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆగుతుందా? విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఈ దశలో ఆపడం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి...
అమరావతిలో రాజధాని కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేసేవారు. ‘‘మేం నిజమైన రైతులం’’ అని వారు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పెయిడ్ ఆర్టిస్టు అనేది...
ప్రశాంత వాతావరణం ఎన్నికలు నిర్వహించడమే కాకుండా అశేషంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం ప్రజాస్వామ్య విజయం. ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఇందుకు అభినందించక తప్పదు. కేవలం...
పంచాయితీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారి అభిప్రాయానికి భిన్నంగా అధికార పార్టీ ఏకగ్రీవాల కోసం ప్రయత్నిస్తున్నది. ఏకగ్రీవాలకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తొలి విడత పోలింగ్...